ముంబై : మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది. సెకండ్ వేవ్ లో నమోదైన కేసులతో పోలిస్తే
ముంబై : మహారాష్ట్ర తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్ధి రేసులో ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎద్దేవ�
సీఎం కేసీఆర్ను ప్రశంసించిన మహారాష్ట్ర వాసి భర్త మృతితో రైతుబీమా అందుకున్న పద్మ కుభీర్, జూన్ 14: తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని, ఇలాంటి సీఎం తమ దగ్గర ఉంటే ఎంతో బాగుండేదని మ�
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటోలె పేర్కొన్నారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కార్ లో లుకలుకలు, శ
ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా గణాంకాలను సవరిస్తున్నారు. గత 12 రోజులుగా సవరించిన డేటాను ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం మహారాష్ట్రలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,800కు పె
ముంబై: శివసేన సీఎం మార్పు గురించి వినిపిస్తున్నవన్నీ వదంతులు, అబద్ధాలు అని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రెండున్నర ఏండ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారన్నది ఒ
పెంపుడు కుక్క| రాత్రి వేళ ఇంటి ముందు పడుకుందో పెంపుడు కుక్క. మాటువేసిన చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాషిక్ సమీపంలో ఉన్న భుసె గ్రామంలో జరిగింది.
ముంబై : కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత తమకు జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడ్డామని ప్రజలు చెబుతుంటే మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ రెండు డో
పుణే : మహారాష్ట్రలో శివసేనతో రాజకీయంగా కలిసి ప్రయాణించబోమని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. పులితో స్నేహం అంటూ తాను చేసిన ప్రకటనపై ఊహాగానాలకు ఆయన తెరదించుతూ బోనుల
కూలిన వంతెన| మహారాష్ట్రను రుతుపవనాలు ముందే పలకరించడంతో ముంబై సహా పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో థానే పట్టణం, పాల్ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిప�
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం కొత్తగా 10,989 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,63,880కు పెర
ముంబై : రాజకీయ అనుబంధాలు ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలకు తమ పార్టీ విలువ ఇస్తుందని శివసేన పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముఖాముఖి భేటీపై స్పందిస్తూ శివ�