Maharsshtra | మహారాష్ట్రలోని ధూలేలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్�
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. మహారాష్ట్ర అంతటా అన్ని రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలను అర్ధరాత్ర
Singur project | జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్కు వరద ఉధృతి తగ్గింది. కాగా, మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు ర
Crime News | మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిని హతమార్చాడో తనయుడు. ఈ ఘోరం మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. సచిన్ కుల్తే (31) అనే వ్యక్తి మద్యానికి
పుణే : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ప్రబుద్ధుడు ఆమెను సుత్తితో కొట్టి చంపిన ఘటన పుణేలోని థెరాగావ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన నెల కిందట జరగ్గా పరారీలో ఉన్న నిందితుడు బాలాసాహె�
ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 20 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా టీకా తీసుకున్న విద్యార్థులను మాత్రమే ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విద్యార్థు
Singur project | జిల్లాలోని పుల్కల్ మండలం బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు 5,6, నెంబర్ గేట్లను రెండు మీటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కు�