ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం ముదిరిన నేపధ్యంలో తన ఇంట్లో డ్రగ్స్ లభించాయని చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ క్షమా
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పరస్పరం చేసుకున్న ఆరోపణలకు కట్టుబడి ఉండాలని, వారు లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని మహారాష్ట్ర కాంగ్రెస్ చ�
ముంబై : చుక్కలు తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు ఇచ్చింది. నవంబర్ 14 నుంచి 19 వరకూ వ
ముంబై : పేదరికంతో తల్లడిల్లిన తల్లి మూడు రోజుల పసికందైన తన కన్నకొడుకును ముంబైలోని ఓ వ్యక్తికి రూ 1.78 లక్షలకు అమ్మిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా షిర్డీలో వెలుగుచూసింది. ఈ ఘట�
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటితో తనకు సంబంధాలున్నాయ�
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక ఎంపీ ఒత్తిడి, అలసట వల్ల కొన్ని రోజులపాటు ఏకాంతంలోకి వెళ్లనున్నారు. ఎన్సీపీకి చెందిన పూణే జిల్లా షిరూర్ నియోజకవర్గం ఎంపీ అమోల్ కోల్హే ఈ నిర్ణయం తీసుకున్నారు. మానసిక, శారీరక ఒత
Former Maharashtra Home Minister Anil Deshmukh | మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆదివారం బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను
ముంబై: బ్యాంకు సిబ్బంది సుమారు 1200 నకిలీ ఖాతాలు తెరిచారు. రూ.53.72 కోట్ల మేర లూఠీ చేశారు. మహారాష్ట్రలోని అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, ఒక బ్రాంచ్లో ఇది బయటపడింది. ఆదాయపు పన్ను శాఖ అధికార�
ముంబై : గర్ల్ఫ్రెండ్తో మాట్లాడేందుకు అడ్డుపడుతున్నాడనే ఆగ్రహంతో ఆమె తండ్రిపై కత్తితో దాడి చేసిన యువకుడి (19) ఉదంతం మహారాష్ట్రలోని భివాండిలో వెలుగుచూసింది. కూతురి బాయ్ఫ్రెండ్ కత్తితో దాడి చే�
ముంబై, నవంబర్ 2: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులకు చెందిన సుమారు రూ.1,400 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ జప్తు చేసింది. ముంబై, ఢిల్లీ, పుణె, గోవాలోని ఆస్తులతో పాటు మహారాష్ట్రలో దాదాప
ముంబై : బినామీ ఆస్తుల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సన్నిహితులకు చెందిన రూ 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆదాయ ప�
ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్కు అండర్వరల్డ్తో ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తానని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. డ్రగ్స్ వ్యాపారి జైదీప్