Singur project | జిల్లాలోని పుల్కల్ మండలం బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు 5,6, నెంబర్ గేట్లను రెండు మీటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కు�
ముంబై: అరెస్ట్ తర్వాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒకే వేదికను పంచుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలో నిర్మించిన కొత్త ఎయిర్పోర్ట్ను శనివారం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం�
ముంబై : యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండకు నిరసనగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఈనెల 11న మహారాష్ట్ర బంద్కు పిలుపుఇచ్చాయి. ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి అజయ�
Maharashtra's Famed White Onion Gets Geographical Indication Tag | మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని అలీబాగ్ తెల్ల ఉల్లిపాయకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (Geographical Indication) లభించింది. దీంతో పంటకు
ముంబై: కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెగ పొగిడారు. అధికారాన్ని ఎలా ఉపయోగించవచ్చో అన్నది ఆయన చూపించారని ప్రశంసించారు. మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ మధ్య వైరం ఉన్నప�
Nizamabad | గులాబ్ తుఫాన్ కారణంగా ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద అంతర్ రాష్ట్ర వంతెన ధ్వంసం అయింది. కొద్దిరోజులుగా తీవ్రమైన వరదతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నద
Leopard | చిరుత పులిని చూస్తేనే శరీరంలో వణుకు పుడుతోంది. అలాంటి చిరుత ఓ వృద్ధురాలిపై దాడి చేయబోగా, ఆమె చాకచక్యంతో దాన్ని తప్పించుకుంది. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది వృద్ధురాలు.
ముంబై: కాంగ్రెస్ నాయకురాలు, జమ్ముకశ్మీర్ పార్టీ ఇంచార్జీ రజనీ పాటిల్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ ఈ ఏడాది మే నెలలో కరోనా నుంచి కోలుకున్న అనంతరం తలెత