ముంబై : మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్తో మూడు మరణాలు నమోదయ్యాయి. రత్నగిరి, ముంబై, రాయ్గఢ్లో ఈ మూడు మరణాలు వెలుగుచూశాయి. కొవిడ్-19తో ముంబైలో మరణించిన మహిళ వ్యాక్సిన్ రెండు డోసులు తీస
Roommate| ఇద్దరు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. ఒక్కటే గదిలో ఉంటున్నారు. చిన్న విషయంలో లొల్లి పెట్టుకున్నారు. దీంతో రూమ్మెట్ను చంపిన యువకుడు.. మృతదేహాన్ని పూడ్చేసి ఏమీ తెలియనట్లు రూమ్లో ప్రశాంతంగా పడుకున్నాడు.
ముంబై: హిందూ మతం ప్రమాదంలో పడిందని మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ఎత్తైన గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని, బహిరంగ మండపాల్లో నాలుగు అడుగుల ఎత్త
Corona | మహారాష్ట్రలోని భండారా జిల్లాలో 15 నెలల తర్వాత కరోనా రహిత జిల్లాగా నిలిచింది. ఆ జిల్లాలో 59,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,133 మంది మరణించారు. మొత్తంగా భండారా జిల్లాలో కరోనా సోకిన
ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 17 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఆగస్ట్ 17 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 5 నుండి 8 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి తెరుస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శుక్రవారం తెల�
ముంబై: ఒక వ్యక్తి కౌన్సిలర్గా ఎన్నికైనప్పటికీ తన వృత్తిని మానలేదు. ఎప్పటిలాగే రోడ్డు పక్కన మొక్కజొన్నలను కాల్చి అమ్ముతున్నాడు. మహారాష్ట్ర వాషిమ్ జిల్లా కరంజా నగరానికి చాంద్ షా, రోడ్డు పక్కన బండి పెట్ట
ముంబై : ప్రియుడితో కలిసి నివసించేందుకు అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు భార్య దారుణానికి పాల్పడింది. భర్తను చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ చెల్లించడం కోసం ఆమె ఏకంగా తన మంగళసూత్రాన�
చాలామంది ఫేస్ బుక్ అంటేనే టైమ్ వేస్ట్ అంటారు. ఎందుకంటే.. నేటి యువత ఎక్కువగా ఫేస్ బుక్ లోనే కదా టైమ్ పాస్ చేసేది. నిజానికి ఫేస్ బుక్ లో అవసరం ఉన్నది, అవసరం లేనిది.. అంతా ఉంటుంది. మనకు అవసరం ఉన్న సమ�
Death 3 inches away : మృత్యు కోరల్లో నుంచి బయటపడ్డారని చెప్పగా మనలో చాలా మంది విని ఉంటాం. మనదాకా వస్తేగానీ దాని అనుభవం తెలిసిరాదు. అచ్చం ఇలాంటి అనుభవాన్నే సొంతం చేసుకున్నాడు మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన ఓ ఆటోవా�
సీసీఐకి అత్యధికంగా అమ్మింది మనమే రికార్డు విక్రయాలతో దేశంలోనే ఫస్ట్ 1.78 కోట్ల క్వింటాళ్ల పత్తిని కొన్న సీసీఐ మహారాష్ట్ర, గుజరాత్ వెనక్కి: కేంద్రం ఈసారీ రాష్ట్రంలో భారీగా పత్తి సాగు హైదరాబాద్, జూలై 31 (నమ�
పని చేసిన బ్యాంక్కే కన్నం.. | తాను పని చేసిన బ్యాంకుకే కన్నం వేశాడు ఓ మాజీ బ్యాంకు మేనేజర్.. పైగా దోపిడీని అడ్డుకునేందుకు యత్నించిన మహిళా అసిస్టెంట్ మేనేజర్ను
ముంబై: ప్రైవేట్ బ్యాంక్ మహిళా అధికారిణిని ఆ బ్రాంచ్ మాజీ మేనేజర్ కత్తితో పొడిచి హత్య చేశాడు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ విరార్ తూర్పు శాఖలో గురువారం రాత్రి 8.30 గంట