ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణా
ముంబై: భారత్ కేవలం మూడు వ్యాక్సిన్లను మాత్రమే అనుమతించిందని, ఆ జాబితాలో లేని మోడర్నా వ్యాక్సిన్ను ఫ్రాన్స్ రాయబార కార్యాలయం దేశంలోకి ఎలా తెప్పించగలిగిందని, ఇండియాలోని తన పౌరులకు ఎలా ఇవ్వగలుగుతున్నదని
మహారాష్ట్ర| మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు వచ్చే నెల 1 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్ర�
ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో భారీ సంఖ్యలో బాధితులు హాస్పిటళ్లకు క్యూకడుతున్నారు. కరోనా తీవ్రతతో ఆక్సిజన్ అందకపోవడంతో దవాఖానల్లో చాలా మంది రోగులు మృతి�
సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ బెదిరింపు కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్ వాజ్ను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 40,956 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్ల మరో 793 మంది మరణించారు. ఒక్క రోజే 71,966 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క ము�
పుణే : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ ప్రకటించడంతో తనకు జీవనాధారమైన టీస్టాల్ మూతపడి దిక్కుతోచని స్థితిలో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ల చోరీకి తెగబడ్డాడు. పుణేకు చెందిన రమేష్ సింగ్ (21) టీస్టాల�
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశముఖ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు అధికార వర్గాలు ఈ సంగతి వెల్లడించాయి. దేశముఖ్ పై ఇటీవల సీబీఐ దా�
కర్ణాటక| దేశంలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయని అనగానే.. మహారాష్ట్ర అని టక్కున సమాధానం చెప్పాం. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో �
ముంబై: కరోనా కల్లోలం వల్ల అత్యధికంగా నష్టపోయిన మహారాష్ట్ర వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నది. ఆ రాష్ట్రమంత్రి ఆదిత్య ఠాక్రే ఈ సంగతి వెల్లడించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మూడువారా�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. నిన్నటి వరకు రోజుకు 50వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..సోమవారం ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 37,236 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధా�