క్రిమినల్కు కేక్| అతడో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. తన స్టేషన్ పరిధిలో నేరస్తుల పీచమనచాల్సిన అతడు.. కరడు గట్టిన క్రిమినల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. స్వయంగా ఆ నేరగానికి కేక్ తినిపించాడ�
సెలైన్ స్టాండ్| దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి డాక్టర్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ ఐసీయూలో చేరిన ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రభుత్వ దవాఖానలో జరిగింది. అలీబాగ్�
మహారాష్ట్రలో భూపాలపల్లి జిల్లా వాసుల దుర్మరణం | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచలో బుధవారం ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్
ముంబై : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లతో కూడిన పాలక మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ తనపై నిఘా పెంచిందని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె సంచలన వ్యాఖ్యలు చేశారు. పటో్లె సోమ�
న్యూఢిల్లీ: దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్మెంట్ చర్యలను పాటించాలని పేర్కొంది. కరోనా మహమ్మారి �
వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు | వినాయక చతుర్థి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నాలుగు మార్గాల్లో 72 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఇండియా, పాకిస్థాన్ లాంటివి కావని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ను శనివారం తాను కలిసినట్లు చెప్పారు. ఆయనతో �
భారత్ కెమికల్స్ | మహారాష్ట్రలోని ఓ రసాయన పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. పాల్ఘర్ జిల్లాలోని బోయ్సర్ తారాపూర్ పారిశ్రామిక వాడలో ఉన్న భారత్ కెమికల్స్ లో శనివారం రాత్రి పేలుళ్లు సంభవించాయి. దీంతో ఫ�
ముంబై: ఆన్లైన్ క్లాస్ కోసం ఆ గ్రామ విద్యార్థులు ఒక చెట్టు ఎక్కుతున్నారు. గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం, మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోవడమే దీనికి కారణం. కరోనా నేపథ్యంలో స్కూళ్లు తెరుచుకోకపోవడంతో మహారాష�
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత | నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.