సీసీఐకి అత్యధికంగా అమ్మింది మనమే రికార్డు విక్రయాలతో దేశంలోనే ఫస్ట్ 1.78 కోట్ల క్వింటాళ్ల పత్తిని కొన్న సీసీఐ మహారాష్ట్ర, గుజరాత్ వెనక్కి: కేంద్రం ఈసారీ రాష్ట్రంలో భారీగా పత్తి సాగు హైదరాబాద్, జూలై 31 (నమ�
పని చేసిన బ్యాంక్కే కన్నం.. | తాను పని చేసిన బ్యాంకుకే కన్నం వేశాడు ఓ మాజీ బ్యాంకు మేనేజర్.. పైగా దోపిడీని అడ్డుకునేందుకు యత్నించిన మహిళా అసిస్టెంట్ మేనేజర్ను
ముంబై: ప్రైవేట్ బ్యాంక్ మహిళా అధికారిణిని ఆ బ్రాంచ్ మాజీ మేనేజర్ కత్తితో పొడిచి హత్య చేశాడు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ విరార్ తూర్పు శాఖలో గురువారం రాత్రి 8.30 గంట
Maharastra floods | మహారాష్ట్రలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు.
ముంబై: మీరు ప్రతిపక్షాలపై దృష్టి పెట్టబోతున్నట్లయితే, అది మనం చేయవలసిన పని కాదని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. రాజకీయాలను దాటి వెళ్లడమే మనందరి పని అని శివసేన నేతలు, కార్యకర్తలతోపాటు �
మహారాష్ట్రలో వర్షాలు, వరదల బీభత్సం రెండు రోజుల్లో 129 మంది మృతి అనేక ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు మట్టిలో చిక్కుకొని రాయ్గఢ్లో 49 మంది మృతి సతారాలో ఆరుగురు ..రత్నగిరిలో ముగ్గురు ప్రమాద స్థలాలకు వెళ్�
32 మంది మృతి| మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డ�
రాయ్గఢ్| మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు.
కొండచరియలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 300 మందికిపైగా చిక్కుకున్నట్�
మహారాష్ట్రలో ఉప్పొంగుతున్న నదులు.. ఆరుగురు మృతి ముంబై, జూలై 22: భారీ వర్షాలతో మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్నది. పలు జిల్లాలు వరదల్లో చిక్కుకొన్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతిక�
ముంబై : మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలో గత బీజేపీ సర్కార్ హయాంలో పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా అని కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం
ముంబైలో వరదలు| మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరదల వల్ల మరణించినవారి సంఖ్య 20కి చేరింది. ముంబై మహానగరంలో శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిచెం�