మహారాష్ట్ర చట్టం రాజ్యాంగ విరుద్ధం రిజర్వేషన్లపై 50% పరిమితి సముచితమే దానిని తొలిగించే పరిస్థితులేమీ లేవు సుప్రీంకోర్టు సంచలన తీర్పు మండల్ తీర్పు సమీక్షకు నిరాకరణ కొత్తగా ఎస్ఈబీసీ జాబితాను ప్రకటించా
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్యపెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 57,640 కేసులు నమోదు కాగా, 920 మంది ప్రాణాలు కోల్పోయారు. 57,006 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క �
ముంబై: మహారాష్ర్టలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. ప్రస్తుత�
కరోనా కేసులు | దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మహారాష్ర్ట ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విదితమే. ఆ రాష్ర్ట రాజధాని ముంబైలోనూ అదే స్థాయిలో
ముంబై: మహారాష్ట్రలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 48,621 కరోనా కేసులు, 567 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,71,022కు, మొత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 63,282 కరోనా కేసులు, 802 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,65,754కు, మొ�
రాష్ట్రంలో| మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతిరోజు అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
ముంబై: తల్లి మరణించగా పక్కనే ఉన్న ఏడాదిన్నర బాబు రెండు రోజులపాటు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. పింప్రిలోని చిన్చివాడ్ ప్రాంతంలో ఉంటున్న ఒక మ
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 66,159 కరోనా కేసులు, 771 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,39,553కు, మొత్�