కూలీల మృతి| జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కూలిపనికి వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందార�
ఐఐఎస్ఈఆర్ | పుణే నగరంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) భవనంలో ఇవాళ మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్రి ప్రమాదం సంభవించింది.
క్రిమినల్కు కేక్| అతడో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. తన స్టేషన్ పరిధిలో నేరస్తుల పీచమనచాల్సిన అతడు.. కరడు గట్టిన క్రిమినల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. స్వయంగా ఆ నేరగానికి కేక్ తినిపించాడ�
సెలైన్ స్టాండ్| దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి డాక్టర్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ ఐసీయూలో చేరిన ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రభుత్వ దవాఖానలో జరిగింది. అలీబాగ్�
మహారాష్ట్రలో భూపాలపల్లి జిల్లా వాసుల దుర్మరణం | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచలో బుధవారం ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్
ముంబై : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లతో కూడిన పాలక మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ తనపై నిఘా పెంచిందని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె సంచలన వ్యాఖ్యలు చేశారు. పటో్లె సోమ�
న్యూఢిల్లీ: దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్మెంట్ చర్యలను పాటించాలని పేర్కొంది. కరోనా మహమ్మారి �
వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు | వినాయక చతుర్థి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నాలుగు మార్గాల్లో 72 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు