ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 63,309 కరోనా కేసులు, 985 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,73,394కు, మొ�
ఆదిలాబాద్ : గర్భంతో ఉన్న పులిని వేటగాళ్లు సజీవ దహనం చేశారు. ఈ దారుణమైన సంఘటన గత సోమవారం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని పంధర్కావాడ తాలూకాలోని జారీ-జామ్నీ గ్రామాల సమీపంలో చోటుచేసుకుంది. గర్భి�
ఫార్మా కంపెనీ| మహారాష్ట్రలో అగ్నిప్రమాదాల పరంపర కొనసాగుతున్నది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర �
మాజీ మంత్రి| మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్నాథ్ గైక్వాడ్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
నోస్టాక్ బోర్డు| మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు టీకా తీసుకోవడానికి క్యూకడుతున్నారు. అయితే వ్యాక్సిన్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉండటంతో రాష్ట్ర�
వ్యాక్సిన్లు| దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రాలు టీకా పంపిణీ కోసం సన్నద్ధమవుతున్నాయి. తమ అవసరాలమేరకు వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి.
కరోనా మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటిసారి.
ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా విలయతాండం చేస్తున్నది. దీంతో వైరస్ సోకినవారు భారీగా దవాఖానల్లో చేరుకున్నారు. దీంతో హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతున్నది. ప్రాణవాయువు అందక మరణిస్తున్నవారి సంఖ్య రోజుర
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 66,191 కరోనా కేసులు, 832 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,95,027క�
విశాఖ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ రవాణానాగ్పూర్, ఏప్రిల్ 24: ఆక్సిజన్ను వేగంగా రవాణా చేసేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు సేవలను ప్రారంభించాయి. గురువారం విశాఖపట్నం నుంచి 100 ట�