ముంబై: అబ్దుల్ కలాం గురించి సీరియస్గా చదువుతున్న ఇతని పేరు సోమ్నాథ్ మాలి. ఇతడు మహారాష్ట్ర నుంచి ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్గా ఎంపికైన తొలి స్టూడెంట్గా నిలిచాడు. ఈ నెల 2న తిరువనంతపురంలోని విక్
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారు అంటే కంగనా రనౌత్ పేరు అందరికంటే ముందు వినిపిస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందుకు వచ్చి మాట్లాడడంలో కంగనా రనౌత్ ను మించిన వాళ్లు ఇండస్ట్రీలోనే లేరు. ప్రతి వి�
2-4 వారాల్లో రావొచ్చన్న ఆ రాష్ట్ర టాస్క్ఫోర్స్ సెకండ్వేవ్కన్నా రెట్టింపు తీవ్రత పిల్లలపై ప్రభావం తక్కువేనని అంచనా ముంబై, జూన్ 17: కరోనా ఫస్ట్, సెకండ్వేవ్లలో దేశంలో ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్ర�
పుణే : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పుణే పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో సంభవించిన మరణాల్లో 30 శాతం మంది బాధితులకు గతంలో ఎలాంటి వ్యాధులు లేవని వీరు కేవలం కరోనా ఇన్ఫెక్షన్ తోనే కన్నుమూశారని అధికా�
ముంబై : మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది. సెకండ్ వేవ్ లో నమోదైన కేసులతో పోలిస్తే
ముంబై : మహారాష్ట్ర తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్ధి రేసులో ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎద్దేవ�
సీఎం కేసీఆర్ను ప్రశంసించిన మహారాష్ట్ర వాసి భర్త మృతితో రైతుబీమా అందుకున్న పద్మ కుభీర్, జూన్ 14: తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని, ఇలాంటి సీఎం తమ దగ్గర ఉంటే ఎంతో బాగుండేదని మ�
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటోలె పేర్కొన్నారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కార్ లో లుకలుకలు, శ
ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా గణాంకాలను సవరిస్తున్నారు. గత 12 రోజులుగా సవరించిన డేటాను ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం మహారాష్ట్రలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,800కు పె
ముంబై: శివసేన సీఎం మార్పు గురించి వినిపిస్తున్నవన్నీ వదంతులు, అబద్ధాలు అని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రెండున్నర ఏండ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారన్నది ఒ
పెంపుడు కుక్క| రాత్రి వేళ ఇంటి ముందు పడుకుందో పెంపుడు కుక్క. మాటువేసిన చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాషిక్ సమీపంలో ఉన్న భుసె గ్రామంలో జరిగింది.
ముంబై : కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత తమకు జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడ్డామని ప్రజలు చెబుతుంటే మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ రెండు డో
పుణే : మహారాష్ట్రలో శివసేనతో రాజకీయంగా కలిసి ప్రయాణించబోమని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. పులితో స్నేహం అంటూ తాను చేసిన ప్రకటనపై ఊహాగానాలకు ఆయన తెరదించుతూ బోనుల