ముంబై : బినామీ ఆస్తుల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సన్నిహితులకు చెందిన రూ 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆదాయ ప�
ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్కు అండర్వరల్డ్తో ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తానని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. డ్రగ్స్ వ్యాపారి జైదీప్
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న స్వల్ప ఇన్ఫ్లో మెండొర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహరాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం శు�
Ganja | ఎల్బీ నగర్లో గంజాయి భారీగా పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Maharsshtra | మహారాష్ట్రలోని ధూలేలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్�
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. మహారాష్ట్ర అంతటా అన్ని రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలను అర్ధరాత్ర
Singur project | జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్కు వరద ఉధృతి తగ్గింది. కాగా, మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు ర
Crime News | మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిని హతమార్చాడో తనయుడు. ఈ ఘోరం మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. సచిన్ కుల్తే (31) అనే వ్యక్తి మద్యానికి
పుణే : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ప్రబుద్ధుడు ఆమెను సుత్తితో కొట్టి చంపిన ఘటన పుణేలోని థెరాగావ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన నెల కిందట జరగ్గా పరారీలో ఉన్న నిందితుడు బాలాసాహె�