ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటోలె పేర్కొన్నారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కార్ లో లుకలుకలు, శ
ముంబై: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా గణాంకాలను సవరిస్తున్నారు. గత 12 రోజులుగా సవరించిన డేటాను ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం మహారాష్ట్రలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,800కు పె
ముంబై: శివసేన సీఎం మార్పు గురించి వినిపిస్తున్నవన్నీ వదంతులు, అబద్ధాలు అని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రెండున్నర ఏండ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారన్నది ఒ
పెంపుడు కుక్క| రాత్రి వేళ ఇంటి ముందు పడుకుందో పెంపుడు కుక్క. మాటువేసిన చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాషిక్ సమీపంలో ఉన్న భుసె గ్రామంలో జరిగింది.
ముంబై : కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత తమకు జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడ్డామని ప్రజలు చెబుతుంటే మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ రెండు డో
పుణే : మహారాష్ట్రలో శివసేనతో రాజకీయంగా కలిసి ప్రయాణించబోమని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. పులితో స్నేహం అంటూ తాను చేసిన ప్రకటనపై ఊహాగానాలకు ఆయన తెరదించుతూ బోనుల
కూలిన వంతెన| మహారాష్ట్రను రుతుపవనాలు ముందే పలకరించడంతో ముంబై సహా పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో థానే పట్టణం, పాల్ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిప�
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం కొత్తగా 10,989 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,63,880కు పెర
ముంబై : రాజకీయ అనుబంధాలు ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలకు తమ పార్టీ విలువ ఇస్తుందని శివసేన పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముఖాముఖి భేటీపై స్పందిస్తూ శివ�
కరోనా సెకండ్వేవ్ మహారాష్ట్రను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడిప్పుడే అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సినిమా షూటింగ్లకు అనుమతినిచ్చార
మహారాష్ట్రలో కరోనా కేసులు | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 16577 మంది కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 295 ప�
ముంబై : మహారాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా నాలా సోపారాలో నైజీరియాకు చెందిన డ్రగ్స్ విక్రేతను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 478 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్�
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టు షాక్ | మహారాష్ట్ర అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది.