ముంబై: ఆన్లైన్ క్లాస్ కోసం ఆ గ్రామ విద్యార్థులు ఒక చెట్టు ఎక్కుతున్నారు. గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం, మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోవడమే దీనికి కారణం. కరోనా నేపథ్యంలో స్కూళ్లు తెరుచుకోకపోవడంతో మహారాష�
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత | నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబై : పంజాబ్ కాంగ్రెస్లో వర్గ పోరు శ్రుతిమించిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశార�
పాల్ఘర్| మహారాష్ట్రలో మరోమారు భూమి కంపించింది. రాష్ట్రంలోని పాల్ఘర్లో గురువారం ఉదయం 7.07 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్�
సెల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. పిడుగుపడి ఒకరి మృతి | మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన సమయంలో పిడుగుపడడంతో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు మైనర్లకు గాయాలయ్యాయి.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇద్దరు అనుచరుల అరెస్ట్ | మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఇద్దరు వ్యక్తిగత సహాయకులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు.
రాజధాని ఎక్స్ప్రెస్| ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో ఉన్�
ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘది సర్కార్లో విభేదాలపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు గుప్పించడం ఆసక్తి రే
ముంబై : మహారాష్ట్రలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. మరదలిపై కన్నేసిన వ్యక్తి ఆమె లొంగకపోవడంతో మరదలుతో పాటు తన భార్య ఇద్దరు పిల్లలు, అత్తను దారుణంగా చంపి ఆపై తాను బలవన్మరణాని
పుణే : కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న నకిలీ సైనికుడిపై పుణే పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కన్నడ తాలూకాకు చెందిన యోగే
ముంబై: మహారాష్ట్రలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాలు ఆందోళన రేపుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 8,912 కరోనా కేసులు, 257 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో
ముంబై: శివసేన మునుపటి కంటే బలంగా ఉద్భవించిందని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శనివారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, అధికారం కోల్పోయిన తర్వాత కొం