వ్యాక్సిన్ల కొరత | మహారాష్ట్రలోని పుణే నగరంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. దీంతో నేడు నగరవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మేయర్ మురళీధర్ మొహోల్ తెలిపారు.
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో ఏడుగురు మహిళలు గడ్చిరోలిలోని పైడి అడవుల్లో ఘటన ముంబై, మే 21: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎటవల్లిలోని పైడి అటవీ ప్రాం తంలో ప�
మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. పెంపుడు జంతువులు సైతం మహమ్మారి ప్రభావంతో మూగగా రో�
ముంబై: దవాఖానాల్లో డాక్టర్లపై పేషంట్ల బంధువులు జరుపుతున్న దాడుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. డాక్టర్ల భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లే
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం మానసిక రోగులకు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనుంది. ఈ రోగులకు గుర్తింపు పత్రాలతో నిమిత్తం లేకుండా వ్యాక్సి�
షిర్డీ సాయిబాబా పేరిట ఆన్లైన్ మోసాలు | మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయమైన శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్టీ) పేరిట పలువురు అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారు.
ఐటీ కమిషనర్పై లైంగికదాడి కేసు | మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వైద్యురాలిపై ఐటీ కమిషనర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడు.
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా | మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జైలులో రెండు రోజుల్లోనే 133 మంది ఖైదీలు కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేశారని అధికారులు తెలిపారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లోకొత్తగా 34,389 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరో 974 మంది కరోనా వల్లప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు వ్యవధిలోనే 59,318 మంది కోలుకున�