అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టు షాక్ | మహారాష్ట్ర అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది.
ముంబై : కరోనా మహమ్మారి కట్టడికి మహారాష్ట్ర అధికారులు సతమతమవుతుంటే ముంబై మహానగరానికి సమీపంలోని చిన్న గ్రామం కొవిడ్-19 తమ గ్రామంలో ఎవరికీ సోకకుండా 15 నెలలుగా నివారించగలిగింది. మార్చి 2020ల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,659 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మార్చి 10 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో కరోనా �
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు | మహారాష్ట్రలోని బద్దాపూర్లోని ఓ రసాయన కర్మాగారం నుంచి గ్యాస్ లీకైంది. ప్రమాదంతో ఎలాంటి ప్రాణానష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఆంక్షలను ఎత్తివేస్తామన్న మంత్రి .. అంతలోనే అదేం లేదన్న సీఎంవో ముంబై, జూన్ 3: మహారాష్ట్రలో అయిదంచెల అన్లాక్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని సహాయ, పునరావాస మంత్రి ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఉద�
ముంబై : గ్రామాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం కరోనా రహిత గ్రామం పేరుతో పోటీని ప్రకటించింది. కొవిడ్-19 వ్యాప్తిని పూర్తిగా అరికట్టిన గ్రామ పంచాయ�
ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో తన భేటీపై వచ్చిన వదంతులను మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత శరద్ పవార్ ను ఆయన నివాసంల�
నవజాత శిశువు కరోనా పాజిటివ్.. తల్లికి నెగెటివ్ | మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పుట్టిన 15 గంటల్లోనే నవజాత శిశువు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే, ఆమె తల్లికి నెగెటివ్గా వచ్చిందని వైద్య అధికారులు పే�
8 వేల మంది పిల్లలకు కరోనా అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ నోడల్ కేంద్రంగా నిలోఫర్ దవాఖాన కొత్తగా వెయ్యిపడకలకు ఏర్పాట్లు గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లకు సన్నాహాలు డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి వెల్లడి హైదరాబా
ముంబై : కరోనా కట్టడికి లాక్ డౌన్ సహా కఠిన నియంత్రణలు అమలవుతుంటే కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి ఫాంహౌస్ లో పార్టీ నిర్వహించిన 13 మందిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పుణేకు సమీపంలోన�
ముంబై: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కరోనాను దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైందని మహారాష్ట్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ధ్వజమెత్తారు. 12.21 కోట్ల ఉద్యోగాలు పోతుంటే చూస్తూ కూర్చున్నారని మండిప�