ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించినా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 �
కరోనా | మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.
ముంబై : అవినీతి ఆరోపణలపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా నేపథ్యంలో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా బాటపడతారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ పే
ముంబై : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకు చాలా తక్కువ వ్యాక్సిన్ డోసులు వచ్చాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడ
మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరాబ్కు మద్దతుగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నిలిచారు. జైలు నుంచి సచిన్ వాజే చేసిన ఆరోపణలను రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.
పవార్ | మహారాష్ట్రలో కరోనా పరిస్థితులను మెరుగుపరిచేందుకు కలిసి పని చేద్దామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం పిలుపునిచ్చారు.
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్లు తమకు వద్దంటే వద్దంటున్నారు ముంబైలోని వాంఖడే స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్లు. నగరంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోతుండటంపై వాళ్లు ఆం�
3 రోజులకే ఉన్నాయి మరిన్ని టీకాలను పంపించండి కేంద్రాన్ని కోరిన రాష్ట్ర మంత్రి ముంబై, ఏప్రిల్ 7: మహారాష్ట్రలో కరోనా టీకాలు నిండుకొన్నాయని, వెంటనే పంపించాలని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే కేంద్రప్రభ�
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారం మహారాష్ట్ర సర్కార్పై కేంద్రమంత్రి హర్షవర్ధన్ ధ్వజం న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో తమ పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్ర
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,907 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 322 మంది మృతిచెందారు. ఒక్కరోజు వ్యవధిలోనే 30,296 మంది కోలుకున్నారు. ముంబై నగరంలోనే కొ�
ముంబై: కరోనా టీకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హితవు పలికారు. అవసరమైన సంఖ్యలో టీకాలను కేంద్రం సరఫరా చేయడం లేదన్న మహారాష్ట్ర ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ రోజ�
ముంబై : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ తరహా చర్యలు చేపట్టడంపై మహారాష్ట్రలో వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమలైన లాక్డౌన్తో తమ వ్యాపారాలు కుదేలై ఇంకా కోలుకోకముందే మరోసారి క�
సంజయ్ రౌత్ | రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన ఆంక్షలన్నీ ప్రభుత్వం ప్రతిపక్షాలు, ఇతర పార్టీలతో చర్చించినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
నాణ్యత లేని భోజనం | ప్రభుత్వ ఆస్పత్రికి భోజనం సరఫరా చేసే ఓ కాంట్రాక్టర్పై మహారాష్ర్ట మంత్రి బచ్చు కాడు చేయి చేసుకున్నారు. అకోలాలోని ప్రభుత్వ