ముంబై: కరోనా మూడోవిడత విజృంభణలో పిల్లలపై ఎక్కువ ప్రబావ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర యంత్రాంగం నడుం బిగిస్తున్నది. ఒక్క అహ్మద్నగర్ జిల్లాలోనే మే నెలలో ఎన�
ముంబై: మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,600 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు న�
ముంబైలో చాలా రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిలోపే నమోదయ్యాయి.గడచిన 24 గంటల్లో కొత్తగా 929 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.మార్చి 2 తర్వాత అతి తక్కువ కేసులు
ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 21,273 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 425 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర�
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ | దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో రూ.1.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 75 ఏళ్ల మహిళ సహ.. మరో వ్యక
వ్యాక్సిన్ల కొరత | మహారాష్ట్రలోని పుణే నగరంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. దీంతో నేడు నగరవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మేయర్ మురళీధర్ మొహోల్ తెలిపారు.
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో ఏడుగురు మహిళలు గడ్చిరోలిలోని పైడి అడవుల్లో ఘటన ముంబై, మే 21: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎటవల్లిలోని పైడి అటవీ ప్రాం తంలో ప�
మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. పెంపుడు జంతువులు సైతం మహమ్మారి ప్రభావంతో మూగగా రో�
ముంబై: దవాఖానాల్లో డాక్టర్లపై పేషంట్ల బంధువులు జరుపుతున్న దాడుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. డాక్టర్ల భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లే