ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.8 లక�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు ఇలాగే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో కరోనా తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి 12 గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వారం రోజుల పాటు 12 గంటల కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పూణే డివిజనల్
కరోనా రోగి | ఓ కరోనా రోగి ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యం అందకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.6 �
ముంబై: కరోనా రోగిని చేర్చుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో అతడు ఆక్సిజన్ మాస్క్తో నిరసన తెలుపుతూ మరణించాడు. మహారాష్ట్రలోని నాసిక్లో బుధవారం ఈ ఘటన జరిగింది. 38 ఏండ్ల బాబాసాహెబ్ కోల్కు మూడు
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. దేశవ్యాప్తంగా మూడొంతల కొత్త కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే అవగాహనకు కొత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలవరం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.5 లక�
ఈ ఫొటో చూసి ఏ ఏడారి ప్రాంతమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఎప్పుడు జనాలతో కళకళలాడే ముంబై బీచ్ ఇది!! కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇటీవల లాక్డౌన్ విధించారు.
ముంబై : మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నారు. మార్కెట్లలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నాసిక్లో మార్కెట్లలో పెద్దసంఖ్యలో ప్రజలను ప్రవేశించకుండా నిరోధించేందు�