కొత్తగూడెం క్రైం, మార్చ్ 29: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. జిల్లాలోని కోబ్రామెందా అటవీ ప్రాంతంలో భారీగా నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం మేరకు పోల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో లాక్డౌన్ అమలుకు సన్నాహాలు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులను కోరిన క్రమంలో బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఈ వ్యవహారంపై స్ప
ముంబై : మహారాష్ట్రలో శివసేన సారధ్యంలోని సంకీర్ణ సర్కార్కు ముంబై మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వజేతో సమస్యలు ఎదురవుతాయని తాను పార్టీ నేతలను హెచ్చరించానని ఆ పార్టీ ఎంపీ సంజయ
న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ నేత ప్రపుల్ పటేల్తో అహ్మదాబాద్లో జరిగిన భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు మాజీ ముంబై పోలీస్ అధ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో కట్టడికి కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతిపాదన12 రాష్ర్టాలతో రాజేష్ భూషణ్ భేటీ46 జిల్లాల నుంచే 71% కేసులుమహారాష్ట్రలోనే 36 జిల్లాలున్యూఢిల్లీ, మార్చి 27: కరోనా తీవ్రత ఎక్కువగా
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా కలవరపరుస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు ద�
ముంబై : కరోనా కట్టడికి ముంబైలో ఈనెల 28 రాత్రి పదిగంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతుందని నగర మేయర్ కిషోరి పెడ్నేకర్ శనివారం పేర్కొన్నారు. కర్ఫ్యూ వేళల్లో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతిస్తామని, హోటళ్లు,
ఆసిఫాబాద్: జిల్లాలో భారీగా కల్తీమద్యం పట్టుబడింది. చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోర్సినిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని, దానిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని టాస్క్ఫోర్స్ పోలీ�
అగ్నిప్రమాదం| మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్లో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మంటలు అంటుకున్నాయి. దీంతో మార్కెట్ మొత్తం అగ్నికి ఆహుతయ్యి�
తుపాకులతో తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను రాచకొం డ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు మహారాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకొని.. హైదరాబాద్లో తలదాచుకునే యత్నంలో ఇక్కడి పోలీసులకు దొర
ముంబై : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలు చ�