ముంబై: పండ్లు అమ్మే ఒక వ్యక్తి డాక్టర్ అవతారమెత్తాడు. కరోనా రోగులకు చికిత్స కూడా చేస్తున్నాడు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని న�
బ్లాక్ ఫంగస్తో మహారాష్ట్రలో 8 మంది మృతి రాష్ట్రంలో 200 మందిలో మ్యూకోర్మైకోసిస్ కరోనా నుంచి కోలుకొన్నవారిలో వేగంగా వృద్ధి అహ్మదాబాద్లో 67 మందిలో గుర్తింపు స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీలో తగ్గుదల ఇదే అదన�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 53,605 కేసులునమోదు కాగా 82,266 మంది డిశ్చార్జ్ అయ్యారు. �
జోధా అక్బర్| బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్కి చెందిన ఎన్డీ ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 2008లో హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ '�
ముంబై: పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిపై వారు దాడి చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా సంగమ్నేర్లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల అనంత�
ముంబై: కరోనా మూడో వేవ్పై మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పిల్లల కోసం ప్రత్యేక కరోనా సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులప
ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీ నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతుండటంతో నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను �
మహారాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగరంగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని భారత అత్యున్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పునిచ్చింది. సమానత్వ స్ఫూర్తి ప్రకారం రిజర్వే
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 62,194 కరోనా కేసులు, 853 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,42,736కు, మొత్తం మరణా�
ముంబై: మహారాష్ట్రకు 50 టన్నుల ఆక్సిజన్ను కేంద్రం నిలిపివేయడం సరికాదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే విమర్శించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే దీనిపై కేంద్రంతో మాట్లాడతారని అన్నారు. మహారాష్ట్ర�
మహారాష్ట్ర చట్టం రాజ్యాంగ విరుద్ధం రిజర్వేషన్లపై 50% పరిమితి సముచితమే దానిని తొలిగించే పరిస్థితులేమీ లేవు సుప్రీంకోర్టు సంచలన తీర్పు మండల్ తీర్పు సమీక్షకు నిరాకరణ కొత్తగా ఎస్ఈబీసీ జాబితాను ప్రకటించా
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్యపెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 57,640 కేసులు నమోదు కాగా, 920 మంది ప్రాణాలు కోల్పోయారు. 57,006 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క �
ముంబై: మహారాష్ర్టలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. ప్రస్తుత�