ముంబై : రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమవుతున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా బీడ్ జిల్లాలో లాక్డౌన్ను ప్రకటించిం
ముంబై: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్నది. మహా సర్కార్లోని ఓ మంత్రి రెండోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన దవాఖానలో చేరారు. ఈమధ్యకాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచి�
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల పరిధిలో లాక్డౌన్తో పాటు నైట్కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువు
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్బని జిల్లాలో ఈనెల 24 నుంచి 31 వరకూ లాక్డౌన్ విధించనున్నట్టు జిల్లా కలెక్టర్ దీపక్ ముగలికర్ స్పష్
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఆద
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ అయిన ఆయన ఈ మేరకు సోమవారం క�
పరంబీర్ లేఖతో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలుహోం మంత్రి పదవి నుంచి అనిల్ దేశ్ముఖ్కు ఉద్వాసన!ఆరోపణలు తీవ్రమైనవి.. స్వతంత్ర దర్యాప్తు అవసరం: పవార్ ముంబై, మార్చి 21: మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ నేత అ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. శన
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు, హోంమంత్రిపై చర్యల�
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రిగా అనిల్ దేశ్ముఖ్ కొనసాగుతారని, ఆయనను మార్చే ప్రసక్తే లేదని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. ముంబై పోలీస్ మాజీ చీఫ్ పరమ్ బీర్ సింగ్ హోంమంత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 1.9 లక్షలు దాటింది. శ�
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఇటీవల బదిలీ అయిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులతో ఉన్న వాహనం