ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.8 లక్షలు దాటింది. గ�
హైదరాబాద్ : ఆయుధాలను అక్రమంగా కలిగిఉన్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ పోలీసులతో కలిసి రాచకొండ పోలీసు స్పెషల్ ఆపరేషన్ టీం ఆయుధాలు కలిగిన ఇద్దరిని శుక్రవార
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్-19 నిబంధనలను ప్రజలు ఉల్లంఘించడం కొనసాగిస్తే ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం మినహా మరో మార్గం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెచ్చరించారు. మహారాష్ట్రలో గత కొ�
ముంబై: మహిళా ఉద్యోగిని వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన ఐఎఫ్ఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఈ ఘటన జరిగింది. చికల్ధరలోని మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ (ఎమ్టీఆర్) పరిధిలోన
ముంబై : మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జిల్లా కలెక్టర్లతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ
ముంబై: మహారాష్ట్రలో బలవంతంగా లాక్డౌన్ విధించడం తప్ప మరో అవకాశం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 2న లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కొవిడ్ దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మరణించారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్లో సన్రైజ్ హాస్పిటల్ ఉన్నది. మాల్లోని �
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు 30వేల వరకు చేరాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయ�
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భాండప్ ప్రాంతంలోని ఓ కరోనా దవాఖానలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తొమ్మిది మంది మృతిచెందారు. పలువురు గా�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.6 లక్షలు దాటింది. బ�
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణలు చేసిన ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరంబీర్ సింగ్ గురువారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులత�
ముంబై: మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. అయితే ఆ వెంటనే తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్తో వాళ్లను బెదిరించి డబ్బుతో అ
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికిపైగా ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,476 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.4 లక్షలు దాటింది. మ�