ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు ప్రయాణమవుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నాగపూర్తోపాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. పరిస్థితిలో మ�
ముంబై : మన్సుఖ్ హిరన్ హత్య కేసు, అంటిలియా భయోత్పాతం కేసులో ముంబై పోలీస్ అధికారి సచిన్ వజే అరెస్ట్ నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రి రాందాస్ అథవలే డిమాండ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్�
ముంబై : మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 నుంచి 50 మంది ఫ్యాక్టరీ�
భోపాల్ : కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి మహారాష్ట్రకు బస్సులు నిషేధించింది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 60 శాతం యాక్టివ్ కేసులు, 45.4 శాతం మరణాలు కేవలం మహారాష్ట్రలోనే సంభవిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం స్పష్టం చేసింది. కరోనా రెండో వేవ్�
ముంబై : మహారాష్ర్టలోని నలాస్పూరా వెస్ట్లో విషాదం నెలకొంది. కొవిడ్ వ్యాక్సిన్ కోసం తన పేరును రిజిస్ర్టేషన్ చేయించుకునేందుకు క్యూలైన్లో నిల్చున్న ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ
నాగపూర్ : విడాకులు ఇచ్చి వేరొకరిని వివాహం చేసుకున్నా లైంగిక సంబంధం కొనసాగించాలని వేధిస్తున్న 65 ఏండ్ల మాజీ భర్తను కత్తిపోట్లతో కడతేర్చిన మహిళ ఉదంతం నాగపూర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర
ముంబై : మహారాష్ర్టలో కరోనా కోరలు చాచింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ.. తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 13,659 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికార�
ముంబై : కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నాగపూర్ నగరంలో లాక్డౌన్ విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా కళ్యాన్-డొంబివ్లి, నందర్బర్ జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. కళ్యాణ్ ప్రాంత�
ముంబై : మహారాష్ట్రలోని చిక్లి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రూ 1.3 కోట్ల విలువైన 216 పురాతన బంగారు నాణేలు లభ్యమయ్యాయి. 2357 గ్రాముల బరువున్న ఈ బంగారు నాణేలు 1720-1750 నాటి కాలానికి చెందినవని గుర్తించారు. పురావస్తు శాఖ అ�
ప్రపంచం నలుమూలలా ఉంటున్న మనుషుల ఆహారపు అలవాట్లు చాలా రకాలుగా ఉంటాయి. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను చాలా మంది తింటారు. ఐతే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి 32ఏండ్లుగా ప్రతిరోజూ రాళ్లను మాత్రమే ఆహారంగా త�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు పది వేలు, యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలు దాటింది. శు
ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారి(78) ముంబైలోని ఓ ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభమై�