న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆంద�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ విజృంభిస్తున్న కారణంగా విధించిన లాక్డౌన్లాంటి పరిస్థితులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సెటైర్లు వేసింది. శుక్రవారం ఉదయం ఓ ట్వీట్ ద్వారా ఆమె అక్కడి పరిస్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారిపై పోరుకు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన వంతు సాయం చేస్తున్నారు. తన రిఫైనరీలలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను ముంబైకి పంపిస్తున్నారు. గుజరాత్లో ప్రపంచంలోనే అ
హాస్పిటల్లో బెడ్ ఇవ్వండి.. లేదా చంపండి? | చివరకు అంబులెన్స్లో ఆక్సిజన్ కూడా నిండుకోవడంతో ఈ పరిస్థితుల్లో ఇంటికి తీసుకువెళ్లలేనని.. హాస్పిటల్లో బెడ్ అయినా ఇవ్వాలని.. లేదంటే ఇంజక్షన్ ఇచ్చి చంపమంటూ ఆవ
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను సీబీఐ బుధవారం సుమారు 11 గంటలపాటు ప్రశ్నించింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్ ఆయనపై చేసిన ఆరోపణలపై ఆరా తీసింది. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద �
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ
పుణే : రూ లక్ష విలువైన భారత కరెన్సీతో సమానమైన అమెరికన్ డాలర్లు ఇస్తామంటూ క్యాబ్ డ్రైవర్ను రూ 99,000కు ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు మోసగించారు. పుణే జిల్లాలోని దత్తవాడి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లొహెగ
నేటి నుంచి 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ముంబై, ఏప్రిల్ 13: మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రోజూ సగటున 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్
93 మందికి కరోనా | మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా పోత గ్రామంలో 93 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరంతా స్థానికంగా నిర్వహించిన పండుగకు హాజరైనట్లు అధికారులు తేల్చారు.