ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను సీబీఐ బుధవారం సుమారు 11 గంటలపాటు ప్రశ్నించింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్ ఆయనపై చేసిన ఆరోపణలపై ఆరా తీసింది. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద �
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ
పుణే : రూ లక్ష విలువైన భారత కరెన్సీతో సమానమైన అమెరికన్ డాలర్లు ఇస్తామంటూ క్యాబ్ డ్రైవర్ను రూ 99,000కు ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు మోసగించారు. పుణే జిల్లాలోని దత్తవాడి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లొహెగ
నేటి నుంచి 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ముంబై, ఏప్రిల్ 13: మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రోజూ సగటున 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్
93 మందికి కరోనా | మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా పోత గ్రామంలో 93 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరంతా స్థానికంగా నిర్వహించిన పండుగకు హాజరైనట్లు అధికారులు తేల్చారు.
మహారాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు బంద్ నమస్తే తెలంగాణ నెట్వర్క్: పొరుగున ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి అదుపుతప్పి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. మహారాష్ట్రను ఆనుకొని తెలంగాణ భూభాగంలో ఉన్న నిజామాబాద
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34.5 లక్షలు, యాక్టివ్ కేసుల సం�
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 14న తమ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు పంపింది. అనిల్ దేశ్ముఖ్పై ముం
ముంబై: దూది, పీచు, స్పాంజి బదులు వాడేసిన మాస్కులతో పరుపులు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ నిర్వాకం రట్టయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సోదాలు చేసి గుట్టలుగా ఉన్న వాడేసిన మాస్కులను కాల్చివేశారు. ఆ కంపెన�
ముంబై : వైద్య అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని ఓ దవాఖానలో ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలతో ఇద్దరు రోగులు మరణించారు. సాంకేతిక కారణాలతో దవాఖాన అంతట�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బారినపడి బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాస్కల్ ధనారే (49) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. పాస్కల్ ధనారేకు