న్యూఢిల్లీ : క్రయోజెనిక్ ట్యాంకర్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వే ఓ విధానాన్ని రూపొందించింది. దేశంలో కరోనా మహమ్మారి�
రెమ్డెసివిర్| చికిత్సలో భాగంగా కరోనా రోగులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ చేస్తుండగా, మరికొందరు నకిలీ ఇంజక్షన్లను సృష�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,70,707కు, మరణాల �
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆంద�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ విజృంభిస్తున్న కారణంగా విధించిన లాక్డౌన్లాంటి పరిస్థితులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సెటైర్లు వేసింది. శుక్రవారం ఉదయం ఓ ట్వీట్ ద్వారా ఆమె అక్కడి పరిస్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారిపై పోరుకు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన వంతు సాయం చేస్తున్నారు. తన రిఫైనరీలలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను ముంబైకి పంపిస్తున్నారు. గుజరాత్లో ప్రపంచంలోనే అ
హాస్పిటల్లో బెడ్ ఇవ్వండి.. లేదా చంపండి? | చివరకు అంబులెన్స్లో ఆక్సిజన్ కూడా నిండుకోవడంతో ఈ పరిస్థితుల్లో ఇంటికి తీసుకువెళ్లలేనని.. హాస్పిటల్లో బెడ్ అయినా ఇవ్వాలని.. లేదంటే ఇంజక్షన్ ఇచ్చి చంపమంటూ ఆవ
ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను సీబీఐ బుధవారం సుమారు 11 గంటలపాటు ప్రశ్నించింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్ ఆయనపై చేసిన ఆరోపణలపై ఆరా తీసింది. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద �
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ