ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 33.43 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.36
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మహారాష్ట్రలో పూర్తిస్ధాయి లాక్డౌన్కు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మొగ్గుచూపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా పరిస్ధితిపై అఖిలపక్ష సమావేశం జరుగుతున్న క్రమ�
మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతుంది. ఒక్క మహారాష్ట్రలోనే సగానికి పైగా కేసులు పెరగుతుండడంతో పశ్చిమ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఎఫ్డబ్ల్యుఐసీఐ ) షూటింగ్ సమయంలో కొన్ని మార్గదర్శకాలను విడ�
కరోనా వ్యాక్సిన్| దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తగిన మోతాదులో టీకాలు అందుబాటులో లేకపోవడంతో మూడు రోజులపాటు ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 32.8 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.34 �
వీకెండ్ లాక్డౌన్ | పెరుగుతున్న కొవిడ్ కేసులతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నగరంలో పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయన
ముంబై: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో కరోనా పరిస్థితి కలకలం రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,090 కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో పూణే జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,16,127కు, మరణాలు 10,472కు పెరిగాయి. గురువారం 6,
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించినా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 �
కరోనా | మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.
ముంబై : అవినీతి ఆరోపణలపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా నేపథ్యంలో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా బాటపడతారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ పే
ముంబై : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకు చాలా తక్కువ వ్యాక్సిన్ డోసులు వచ్చాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడ
మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరాబ్కు మద్దతుగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నిలిచారు. జైలు నుంచి సచిన్ వాజే చేసిన ఆరోపణలను రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.
పవార్ | మహారాష్ట్రలో కరోనా పరిస్థితులను మెరుగుపరిచేందుకు కలిసి పని చేద్దామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం పిలుపునిచ్చారు.