ముంబై : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా వ్యవహారంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ వ
లక్ష కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో �
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా సోకిన వారితో కిటకిటలాడుతున్నాయి. దీంతో పడకలు చాలక ఒక బెడ్పై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. నాగ్పూర్ జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థిత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ, వారాంతరాల్లో లాక్డౌన్ అమలు చేస్తామని పేర్కొంది. ఈ
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,447 మంద�
కొల్హాపూర్ | మహారాష్ర్టలోని కొల్హాపూర్ కు చెందిన సత్యజిత్ సంజయ్ యాదవ్, మార్ష నదీం ముజావర్.. స్కూల్ ఏజ్ నుంచి మంచి దోస్తులు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.8 లక�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు ఇలాగే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో కరోనా తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి 12 గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వారం రోజుల పాటు 12 గంటల కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పూణే డివిజనల్
కరోనా రోగి | ఓ కరోనా రోగి ఆక్సిజన్ మాస్కు ధరించి ధర్నాకు దిగాడు. మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వైద్యం అందకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.