ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.6 �
ముంబై: కరోనా రోగిని చేర్చుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో అతడు ఆక్సిజన్ మాస్క్తో నిరసన తెలుపుతూ మరణించాడు. మహారాష్ట్రలోని నాసిక్లో బుధవారం ఈ ఘటన జరిగింది. 38 ఏండ్ల బాబాసాహెబ్ కోల్కు మూడు
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. దేశవ్యాప్తంగా మూడొంతల కొత్త కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే అవగాహనకు కొత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలవరం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.5 లక�
ఈ ఫొటో చూసి ఏ ఏడారి ప్రాంతమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఎప్పుడు జనాలతో కళకళలాడే ముంబై బీచ్ ఇది!! కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇటీవల లాక్డౌన్ విధించారు.
ముంబై : మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నారు. మార్కెట్లలో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నాసిక్లో మార్కెట్లలో పెద్దసంఖ్యలో ప్రజలను ప్రవేశించకుండా నిరోధించేందు�
కొత్తగూడెం క్రైం, మార్చ్ 29: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. జిల్లాలోని కోబ్రామెందా అటవీ ప్రాంతంలో భారీగా నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం మేరకు పోల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో లాక్డౌన్ అమలుకు సన్నాహాలు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులను కోరిన క్రమంలో బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఈ వ్యవహారంపై స్ప
ముంబై : మహారాష్ట్రలో శివసేన సారధ్యంలోని సంకీర్ణ సర్కార్కు ముంబై మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వజేతో సమస్యలు ఎదురవుతాయని తాను పార్టీ నేతలను హెచ్చరించానని ఆ పార్టీ ఎంపీ సంజయ
న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ నేత ప్రపుల్ పటేల్తో అహ్మదాబాద్లో జరిగిన భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు మాజీ ముంబై పోలీస్ అధ�