కరోనా| మహారాష్ట్రలోని ఓ కరోనా దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతయ్యారు. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ దవాఖానలో క�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళన రేపుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 67,013 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,94,840కు, మొత్తం మర
ముంబై : కర్ఫ్యూ సమయంలో తన ప్రియురాలిని మిస్ అవుతున్నట్లు, ఆమెను కలిసేందుకు దారేది అని అడిగిన ఓ నెటిజన్కు ముంబై పోలీసులు చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ట్విట్టర్ వినియోగదారుడికి ముంబై పోలీసులు హ�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇండియాని వణికిస్తోంది. కేసుల్లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించేలా చేసింది. ఒకే రోజులో ఏకంగా మూడు లక్షలకుపైగా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. అయితే కరోనా కేసులు ఇంత భ
ముంబై, ఏప్రిల్ 21: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. నగరాల మధ్య, జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేసింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు 15 శాతం సిబ్బందిత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 67,468 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,27,827కు, మొత్తం మర�
ముంబై/న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: అది ముంబైలోని వాంగణీ రైల్వే స్టేషన్.. ప్లాట్ఫాం అంచు దగ్గర్లో తల్లితో కలిసి నడుస్తున్న బాలుడు అదపు తప్పి పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో అటువైపుగా ఓ రైలు దూసుకొస్తున్నది. ఆ బ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 58,924 కరోనా కేసులు, 351 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,98,262కు, మరణ�
ముంబై : కరోనా డ్రగ్ రెమ్డిసివిర్ సరఫరాపై నెలకొన్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా పాలక శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కరోనా వ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గత 24 గంటల్లో 68 వేలకుపైగా కరోనా కేసులు, 500కుపైగా మరణాలు వెలుగుచూశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 68,631 కరోనా కేసులు, 50
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికుల కరోనా టెస్ట్ రిపోర్ట్స్ను సరిగా పరిశీలించని నాలుగు విమానయాన సంస్థలపై చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ రాజధానిలో కరోనా నాల�