ముంబై : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ తరహా చర్యలు చేపట్టడంపై మహారాష్ట్రలో వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమలైన లాక్డౌన్తో తమ వ్యాపారాలు కుదేలై ఇంకా కోలుకోకముందే మరోసారి క�
సంజయ్ రౌత్ | రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన ఆంక్షలన్నీ ప్రభుత్వం ప్రతిపక్షాలు, ఇతర పార్టీలతో చర్చించినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
నాణ్యత లేని భోజనం | ప్రభుత్వ ఆస్పత్రికి భోజనం సరఫరా చేసే ఓ కాంట్రాక్టర్పై మహారాష్ర్ట మంత్రి బచ్చు కాడు చేయి చేసుకున్నారు. అకోలాలోని ప్రభుత్వ
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 55,469 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒ�
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం క్రియాశీల కరోనా కేసుల్లో 58 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. ఇక మొత్తం మరణాల్లో 34 శాతం కూడా ఆ ఒక్క రాష్ట్రానికే ప�
అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ దర్యాప్తుకొత్త హోంమంత్రిగా దిలీప్ వాల్సే ముంబై, ఏప్రిల్ 5: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 30.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 4.5 లక్షలు
ముంబై: మహారాష్ట్ర షిరిడీలోని ప్రసిద్ధ సాయి బాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల నుంచి తదుపరి ఆదేశాల వరకు మూసివేయనున్నారు. సాయి బాబా ఆలయంతోపాటు అక్కడి ప్రసాదాలయం, భక్త నివాస్ను కూడా మూసివేయనున్నారు. మహారా�
ముంబై : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా వ్యవహారంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ వ
లక్ష కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో �
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా సోకిన వారితో కిటకిటలాడుతున్నాయి. దీంతో పడకలు చాలక ఒక బెడ్పై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. నాగ్పూర్ జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థిత�