ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 55,469 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒ�
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం క్రియాశీల కరోనా కేసుల్లో 58 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. ఇక మొత్తం మరణాల్లో 34 శాతం కూడా ఆ ఒక్క రాష్ట్రానికే ప�
అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ దర్యాప్తుకొత్త హోంమంత్రిగా దిలీప్ వాల్సే ముంబై, ఏప్రిల్ 5: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 30.5 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 4.5 లక్షలు
ముంబై: మహారాష్ట్ర షిరిడీలోని ప్రసిద్ధ సాయి బాబా ఆలయాన్ని సోమవారం రాత్రి 8 గంటల నుంచి తదుపరి ఆదేశాల వరకు మూసివేయనున్నారు. సాయి బాబా ఆలయంతోపాటు అక్కడి ప్రసాదాలయం, భక్త నివాస్ను కూడా మూసివేయనున్నారు. మహారా�
ముంబై : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా వ్యవహారంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ వ
లక్ష కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో �
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా సోకిన వారితో కిటకిటలాడుతున్నాయి. దీంతో పడకలు చాలక ఒక బెడ్పై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. నాగ్పూర్ జీఎంసీ ఆసుపత్రిలో పరిస్థిత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ, వారాంతరాల్లో లాక్డౌన్ అమలు చేస్తామని పేర్కొంది. ఈ
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,447 మంద�
కొల్హాపూర్ | మహారాష్ర్టలోని కొల్హాపూర్ కు చెందిన సత్యజిత్ సంజయ్ యాదవ్, మార్ష నదీం ముజావర్.. స్కూల్ ఏజ్ నుంచి మంచి దోస్తులు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది