ముంబై/న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: అది ముంబైలోని వాంగణీ రైల్వే స్టేషన్.. ప్లాట్ఫాం అంచు దగ్గర్లో తల్లితో కలిసి నడుస్తున్న బాలుడు అదపు తప్పి పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో అటువైపుగా ఓ రైలు దూసుకొస్తున్నది. ఆ బ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 58,924 కరోనా కేసులు, 351 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,98,262కు, మరణ�
ముంబై : కరోనా డ్రగ్ రెమ్డిసివిర్ సరఫరాపై నెలకొన్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా పాలక శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కరోనా వ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గత 24 గంటల్లో 68 వేలకుపైగా కరోనా కేసులు, 500కుపైగా మరణాలు వెలుగుచూశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 68,631 కరోనా కేసులు, 50
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికుల కరోనా టెస్ట్ రిపోర్ట్స్ను సరిగా పరిశీలించని నాలుగు విమానయాన సంస్థలపై చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ రాజధానిలో కరోనా నాల�
న్యూఢిల్లీ : క్రయోజెనిక్ ట్యాంకర్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వే ఓ విధానాన్ని రూపొందించింది. దేశంలో కరోనా మహమ్మారి�
రెమ్డెసివిర్| చికిత్సలో భాగంగా కరోనా రోగులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ చేస్తుండగా, మరికొందరు నకిలీ ఇంజక్షన్లను సృష�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,70,707కు, మరణాల �
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆంద�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ విజృంభిస్తున్న కారణంగా విధించిన లాక్డౌన్లాంటి పరిస్థితులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సెటైర్లు వేసింది. శుక్రవారం ఉదయం ఓ ట్వీట్ ద్వారా ఆమె అక్కడి పరిస్�