ముంబై : మహారాష్ట్రలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. మరదలిపై కన్నేసిన వ్యక్తి ఆమె లొంగకపోవడంతో మరదలుతో పాటు తన భార్య ఇద్దరు పిల్లలు, అత్తను దారుణంగా చంపి ఆపై తాను బలవన్మరణాని
పుణే : కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న నకిలీ సైనికుడిపై పుణే పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కన్నడ తాలూకాకు చెందిన యోగే
ముంబై: మహారాష్ట్రలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాలు ఆందోళన రేపుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 8,912 కరోనా కేసులు, 257 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో
ముంబై: శివసేన మునుపటి కంటే బలంగా ఉద్భవించిందని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శనివారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, అధికారం కోల్పోయిన తర్వాత కొం
ముంబై: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఓబీసీ కోటా రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. పౌర ఎన్�
ముంబై: అబ్దుల్ కలాం గురించి సీరియస్గా చదువుతున్న ఇతని పేరు సోమ్నాథ్ మాలి. ఇతడు మహారాష్ట్ర నుంచి ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్గా ఎంపికైన తొలి స్టూడెంట్గా నిలిచాడు. ఈ నెల 2న తిరువనంతపురంలోని విక్
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారు అంటే కంగనా రనౌత్ పేరు అందరికంటే ముందు వినిపిస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందుకు వచ్చి మాట్లాడడంలో కంగనా రనౌత్ ను మించిన వాళ్లు ఇండస్ట్రీలోనే లేరు. ప్రతి వి�
2-4 వారాల్లో రావొచ్చన్న ఆ రాష్ట్ర టాస్క్ఫోర్స్ సెకండ్వేవ్కన్నా రెట్టింపు తీవ్రత పిల్లలపై ప్రభావం తక్కువేనని అంచనా ముంబై, జూన్ 17: కరోనా ఫస్ట్, సెకండ్వేవ్లలో దేశంలో ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్ర�
పుణే : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పుణే పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో సంభవించిన మరణాల్లో 30 శాతం మంది బాధితులకు గతంలో ఎలాంటి వ్యాధులు లేవని వీరు కేవలం కరోనా ఇన్ఫెక్షన్ తోనే కన్నుమూశారని అధికా�
ముంబై : మరో రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొవిడ్-19పై మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హెచ్చరించింది. సెకండ్ వేవ్ లో నమోదైన కేసులతో పోలిస్తే
ముంబై : మహారాష్ట్ర తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్ధి రేసులో ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎద్దేవ�
సీఎం కేసీఆర్ను ప్రశంసించిన మహారాష్ట్ర వాసి భర్త మృతితో రైతుబీమా అందుకున్న పద్మ కుభీర్, జూన్ 14: తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని, ఇలాంటి సీఎం తమ దగ్గర ఉంటే ఎంతో బాగుండేదని మ�