ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. పెంపుడు జంతువులు సైతం మహమ్మారి ప్రభావంతో మూగగా రో�
ముంబై: దవాఖానాల్లో డాక్టర్లపై పేషంట్ల బంధువులు జరుపుతున్న దాడుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. డాక్టర్ల భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లే
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం మానసిక రోగులకు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనుంది. ఈ రోగులకు గుర్తింపు పత్రాలతో నిమిత్తం లేకుండా వ్యాక్సి�
షిర్డీ సాయిబాబా పేరిట ఆన్లైన్ మోసాలు | మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయమైన శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్టీ) పేరిట పలువురు అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారు.
ఐటీ కమిషనర్పై లైంగికదాడి కేసు | మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వైద్యురాలిపై ఐటీ కమిషనర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడు.
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా | మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జైలులో రెండు రోజుల్లోనే 133 మంది ఖైదీలు కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేశారని అధికారులు తెలిపారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లోకొత్తగా 34,389 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరో 974 మంది కరోనా వల్లప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు వ్యవధిలోనే 59,318 మంది కోలుకున�
కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత | మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) ఆదివారం కన్నుమూశారు. కరోనా, సైటోమెగలో వైరస్పై 23 రోజుల పాటు చేసిన సుదీ
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ 30వేలకుపైనే కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 34,848 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 59,073 మ
భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మృతి | మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఉల్హాస్నగర్ పట్టణంలో నాలుగంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ముంబై: కరోనా బారిన పడిన ఒక వృద్ధురాలు అచేతనంగా ఉండటంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఒక్కసారిగా ఆమె కళ్లు తెరిచింది. దీంతో కుటుంబ సభ్యులు షాకయ
దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కొత్తగా 39,923 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలో 695 మంది మరణించారు. 24 గంటల్లో 53,249 మంది కోలుకొని డిశ్చార�