ముంబై: చేపలు పట్టిన ఒక మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని పాల్గడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముర్బే గ్రామానికి చెందిన మత్స్యకారుడు చంద్రకాంత్ తారే, చేప
ముంబై : అతడో ఘరానా దొంగ..తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేయడంలో చేయితిరిగిన నేరగాడు. 30కిపైగా ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన అతడు తాను ఓ ఇంటివాడయ్యేందుకు స్కెచ్ వేశాడు. చోరీ సొత్తుతో ఫ్లాట్ కొనుగోలు
ముంబై : కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీ అస్ధిరతను సృష్టిస్తోందని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రాణే అరెస్టు �
డెల్టా వేరియంట్| కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రలో రోజు రోజుకు విస్తరిస్తున్నది. మంగళవారం ఒకేకేరోజు కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు 103కు చేరాయని ఆరోగ్య శాఖ వె�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపపై కొట్టి ఉండేవాడినంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను ముంబై పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసే �
ముంబై : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై కేసు నమోదు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేండ్లయిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేక
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) అరెస్ట్ తప్పేలా లేదు. అరెస్ట్ తప్పించుకోవడానికి ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ర�
కేంద్రమంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడిని అని ఆయన అనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
Traffic violation | ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పుణె ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టి.. చర్యలు తీసుకుంటున్నారు. ఓ ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను నాన్ పార్కింగ్ జోన్లో పార్క్ చేసి వెళ్లిప�
ముంబై: హెల్మెట్ ధరించకపోతే ఆ నగరంలో పెట్రోల్ ఫిల్ చేయరు. ద్విచక్ర వాహనదారుల రక్షణ కోసం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఆదివారం నుంచి దీనిని అమలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్, స్వాతంత్ర్య
ముంబై : మహారాష్ట్రలో తాజాగా మరో పది డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. వీటిలో ఆరు కేసులు కొల్హాపూర్లో, రత్నగిరిలో మూడు కేసులు, సింధు
పుణే : తమ ఇంటి బాత్రూం వైపు సీసీటీవీ కెమెరా అమర్చారని, కెమెరా యాంగిల్ మార్చాలని కోరిన మహిళ సహా ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణే జిల్లాలోని వద్గోంషెరి ప్రా�
కరోనా డెల్టా ప్లస్| దేశంలో కరోనా మహమ్మారికి కేంద్రంగా మారిన మహారాష్ట్రలో గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు కరొనా డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇ�