32 మంది మృతి| మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డ�
రాయ్గఢ్| మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా కనిపించకుండా పోయారు.
కొండచరియలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 300 మందికిపైగా చిక్కుకున్నట్�
మహారాష్ట్రలో ఉప్పొంగుతున్న నదులు.. ఆరుగురు మృతి ముంబై, జూలై 22: భారీ వర్షాలతో మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్నది. పలు జిల్లాలు వరదల్లో చిక్కుకొన్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతిక�
ముంబై : మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలో గత బీజేపీ సర్కార్ హయాంలో పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా అని కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం
ముంబైలో వరదలు| మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరదల వల్ల మరణించినవారి సంఖ్య 20కి చేరింది. ముంబై మహానగరంలో శనివారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిచెం�
కూలీల మృతి| జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కూలిపనికి వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందార�
ఐఐఎస్ఈఆర్ | పుణే నగరంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) భవనంలో ఇవాళ మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్రి ప్రమాదం సంభవించింది.
క్రిమినల్కు కేక్| అతడో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. తన స్టేషన్ పరిధిలో నేరస్తుల పీచమనచాల్సిన అతడు.. కరడు గట్టిన క్రిమినల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. స్వయంగా ఆ నేరగానికి కేక్ తినిపించాడ�
సెలైన్ స్టాండ్| దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి డాక్టర్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ ఐసీయూలో చేరిన ఘటన మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రభుత్వ దవాఖానలో జరిగింది. అలీబాగ్�
మహారాష్ట్రలో భూపాలపల్లి జిల్లా వాసుల దుర్మరణం | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచలో బుధవారం ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్