పాత డ్రమ్ములు, టైర్లను రీసైకిల్ చేయడం యూట్యూబ్లో చూసి నేర్చుకొని | ఈరోజుల్లో డబ్బులు సంపాదించాలంటే.. చదువు ఒక్కటే ఉంటే సరిపోదు. ఏదైనా ఒక స్కిల్ ఉండాలి
Boat capsizes | మహారాష్ట్రలో పడవ బోల్తా.. 11 మంది గల్లంతు | మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వార్ధా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. బెనోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని వరుద్ తాలూకాలో�
Railway Coach Factory | తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అవుతుందని ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలను కేంద్రం మరోసారి మోసం చేసింది. దేశంలో ఇప్పటికే ఉ�
Building Slab Collapsed | కూలిన భవనం పైకప్పు.. ఇద్దరు మృతి | మహారాష్ట్ర థానేలో ఆదివారం నాలుగు అంతస్తుల భవనం స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరొకరు గాయపడ్డ అధికారులు తెలిపారు. రాబోడి ప్రాంతంలో ఖత్రీ అపార్ట్
ముంబై: ఒక వ్యక్తి మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో శనివారం ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దర్యపూర్లో ఈ దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలికపై ఒక వ్యక్�
144 సెక్షన్ | కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈనెల 19 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నది.
పుణె, సెప్టెంబర్ 7: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడంలో భాగంగా అధికార కూటమి నాయకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు తీసుకుంటున్నదని ఎన్సీపీ అధినేత శరద్పవార్ మండిపడ్డారు. ఇది రాష్ట�
ముంబై : గణేష్ వేడుకల సందర్భంగా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్-19 నిబంధనలను విధిగా పాటించాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె హెచ్చరించారు. ప్రజలు పండుగ సందర్భంగా పెద�
ముంబై : మహారాష్ట్రలోని నవీముంబైలో ఎనిమిది నెలలుగా హోటల్లోని రెండు రూములు బుక్ చేసుకుని ఆపై రూ 25 లక్షల బిల్లుల బకాయిలు చెల్లించకుండా పరారైన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. మురళి కామత్ (43)గా గుర్�
ముంబై: చేపలు పట్టిన ఒక మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని పాల్గడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముర్బే గ్రామానికి చెందిన మత్స్యకారుడు చంద్రకాంత్ తారే, చేప
ముంబై : అతడో ఘరానా దొంగ..తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేయడంలో చేయితిరిగిన నేరగాడు. 30కిపైగా ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన అతడు తాను ఓ ఇంటివాడయ్యేందుకు స్కెచ్ వేశాడు. చోరీ సొత్తుతో ఫ్లాట్ కొనుగోలు
ముంబై : కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీ అస్ధిరతను సృష్టిస్తోందని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రాణే అరెస్టు �
డెల్టా వేరియంట్| కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రలో రోజు రోజుకు విస్తరిస్తున్నది. మంగళవారం ఒకేకేరోజు కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు 103కు చేరాయని ఆరోగ్య శాఖ వె�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపపై కొట్టి ఉండేవాడినంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను ముంబై పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, ఒక కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసే �