దేశంలో సృజనాత్మకగలవారు ఎక్కడున్నా వెదికిమరీ పట్టుకుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. వారి ప్రతిభను తన ట్విటర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తారు.. వారికి భారీ బహుమతులు కూడా ఇస్తుంటారు..ఈ సారి ఆ అదృష్టం మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవ్రాష్ట్రే గ్రామానికి చెందిన ఓ నిరుపేద కమ్మరిని వరించింది. ఆయన కొడుకు కోసం తయారు చేసిన జీపు ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకట్టుకున్నది. మరి ఆ కమ్మరి ఎవరు..? జీపు ఎలా తయారుచేశాడో ఈ కింది వీడియోలో చూడండి..