మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. గురువారం మహారాష్ట్ర ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన సభ్యుల నిరసనల మధ్య ప్రసంగాన్ని అర్ధాంతరంగా �
బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి నిప్పులు చెరిగారు. ‘25 ఏండ్లు మేం పాముకు పాలుపోసి పెంచాం. ఇప్పుడది మాపైనే బుస కొడుతున్నది. ఆ పామును ఎలా తొక్కేయాలో మాకు బాగా తెలుసు. మాప
ముంబై : మహారాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముందు.. మంత్రి నవాబ్ మాలిక్ను పదవి నుంచి తొలగించకుండా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ నేతలు గురువారం నిరసన తెలిపారు. పారరీలో ఉన్న గ్య�
ముంబై : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముంబైలో ఆయన కుటుంబానికి బాంద్రా – కుర్లాలో రూ.200కోట్ల విలువైన ప్లాట్ను ఉన్నట్లు గుర్తి
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంజూర్మార్గ్లోని ఎన్జీ రాయల్ పార్కు ఏరియాలోని ఓ 10 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. 9వ అంతస్తు నుంచి అగ�
ముంబై : సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ మహరాజ్కు గురువు అని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్నట్లు ఎ�
ముంబై : విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారులపై మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని ఆయన హె
నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సిడె మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు
కేసీఆర్ దేశ్ కీ నేత. సమర్థవంతమైన నాయకుడు. దేశరాజకీయ దశ, దిశను గుణాత్మకంగా మార్చేందుకు ఆయనకు దేశ పగ్గాలు అప్పగించాలి. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే సుపరిపాలన అందుతుంది. మత రాజకీయాలు పోతాయి. సమన్యాయ�
ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల ని�
మహారాష్ట్రలోని పుణే జిల్లా పింప్రి చించ్వాద్ పోలీసులు ఆన్లైన్ సెక్స్ రాకెట్ను భగ్నం చేశారు. ఈ దందా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గరు మహిళలను నిర్వాహ�
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్న బీజేపీపై యద్ధ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. కేంద్రప్రభుత్వంపై పోరాటంలో మద్
ముంబై : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంబై పర్యటన విజయవంతంగా ముగిసింది. ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో వేర్వ