సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్ తాజుద్దీన్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్, టీఆర్ఎస్ మైనార్టీ రాష్ట్ర సీనియర్ నేత ఎంకే బద్రుద్దీన్, నాయకులు పప్పూభాయ్, అతఉల్లాఖాన్, ఎండీ గౌస్, వికార్ అహ్మద్, షేక్ ఇబ్రహీం, మున్నా, షాబాజ్, ముస్తఫా తదితరులు. – అబిడ్స్