మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అర్వపల్లి శివారులోని హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రెండ్రోజులపాటే సాగే ఉర్సుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వే�
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్ తాజుద్దీన్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్
కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాలను దర్శించుకుని తమ కుటుంబాలు చల్లగా ఉండాలని పూజలు చేస్తున్నారని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకుడు కార్తిక్రెడ్డి అన్నారు. పహాడీషరీఫ్ బాబ�
వరంగల్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ జిల్లా కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గాలో సోమవారం నుంచి ఉర్సు మొదలవుతున్నది. మూడు రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించనుండగా.. వ