Maharashtra Accident | మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తూ ఆరుగురు మృత్యువాతపడ్డారు. మంజర్సుంబా – పటోడా హైవేపై కారు – టెంపో ఎదురెదురుగా ఢీకొట్టకు�
Maharashtra | మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మంజార్సంబా-పటోడా హైవైపై కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి.
ముంబై : మహారాష్ట్రలోని ఓ రెండు ప్రయివేటు సంస్థల్లో జరిపిన సోదాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల్లో దాడులు జరిపేందుకు ఆదాయ పన
Maharashtra | మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల
ముంబై : మహారాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్లో 18 మందికి అవకాశం కల్పించారు. రాజ్భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించారు.
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దాదాపు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. రాజ్భవన్లో ఉదయం 11 గంటలకు మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం �
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణను మంగళవారం చేపట్టనున్నట్లు సమాచారం. 12 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో మంత్రులు ప్రమాణస్వీకార�
Maharashtra cabinet expansion | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ను విస్తరించనున్నారు. 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 15లోపు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచా�
1.45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అన్ని ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు నమోదు నందికొండ/శ్రీశైలం/అయిజ/అమరచింత/కేతేపల్లి/మెండోరా, ఆగస్టు 6: నాగార్జునసాగర్ వైపునకు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస
వనపర్తి : వనపర్తి నియోజకవర్గానికి చెందిన 70 మంది రైతులు స్టడీ టూర్ నిమిత్తం మహారాష్ట్రలోని బారామతి పర్యటనకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. బారామతిలో విజయవంతంగా నడుస్తున్�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుటుంబాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన తల్లితో పాటు భార్య, కుమార్తెను కలిసి ఓదార్చారు. పత్రాచాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత
వాళ్లే లేకపోతే అక్కడ ఒక్క పైసా ఉండదు ఆర్థిక రాజధాని హోదా కోల్పోతుంది తీవ్రంగా మండిపడ్డ అధికార, విపక్ష పార్టీలు మరాఠాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ముంబై, జూలై 30: మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ
నాగ్పూర్, జూలై 24: అమెరికా వెళ్లి పనిచేయాలని ఆ కుర్రాడి చిన్నప్పటి కల. అందుకోసం కోడింగ్లో నైపుణ్యం సాధించాడు. ఎంతగా అంటే ఓ పోటీలో నెగ్గిన మనోడికి సదరు కంపెనీ ఏకంగా ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం కూ