ముంబై : మహారాష్ట్ర మంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్పై చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసినట్లు బుధవారం తెలిపింది. అటాచ్ చేసి�
ముంబై : ఎలక్ట్రికల్ వాహనాలను తరలిస్తున్న కంటైనర్లో మంటలు చెలరేగాయి 20 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్లోని ముంబై – ఆగ్రా జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. ప్రమాద సమయంలో వాహనాలు 40 వ�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
ముంబై : ఇప్పుడిప్పుడే దేశం కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న భారత్లో మాత్రం రోజు రోజుకు కొవిడ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంల�
ముంబై : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆసుప్రతిలో చేరారు. శనివారం భుజానికి శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనిల్ దేశ్ముఖ్ గతేడాది నవంబర్లో మానిలా�
నాగ్పూర్ : ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన ఓ బాలిక యూట్యూబ్లో వీడియోలు చూసి తనకు తానే అబార్షన్ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నది. కుటుంబీకులు ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతుండగా.. రంగ
నాసిక్ : మహారాష్ట్రలో రైలు పట్టాలు తప్పింది. ఎల్టీటీ-జయ్నగర్ ఎక్స్ప్రెస్ కొన్ని కోచ్లు ఆదివారం నాసిక్ సమీపంలోని లహవిత్ – దేవ్లాలి మధ్య పట్టాలు తప్పాయి. మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుక
ముంబై: ఆసుపత్రిలోని లిఫ్ట్ కూలింది. దీంతో అందులోని 9 మంది వైద్యులు గాయపడ్డారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. న్యూ పన్వెల్ నగరంలోని అమ్లే హాస్పిటల్లో మధ్యాహ్నం ఈ ప్రమాదం సం�
ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో పాటు మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, కుందన్ షిండేలను సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నది. అవినీతి కేసులో ముగ్గురిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారి
ఒక మహిళ దాదాపు ఐదేళ్లుగా ట్యూషన్ టీచర్గా పని చేస్తోంది. ఒక బాలుడు 10-11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఇంగ్లీషు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 16 ఏళ్లు. ఇటీవల ట్యూషన్ చెప్పేందుకు ఆ ఇంటికి వె�
అమరావతి : వివాహ కార్యక్రమానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో వెళ్తున్న సమయంలో మృత్యురూపంలో వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని న�