కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దును ఆనుకొని ఉండే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ప్రజలు పులుల దాడులతో గజగజ వణికిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడగా, జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్ప�
ఉన్నది ఒకటే ఇల్లు.. కానీ, కిచెన్ తెలంగాణలో, బెడ్రూం మహారాష్ట్రలో ఉంటాయి. అదెలా సాధ్యం అనుకొంటున్నారా? అయితే, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహాజార్గూడకు వెళ్లాల్సిందే.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్ వల్ల మహారాష్ట్రలోని కేవలం 12 గ్రామాలకే ముంపు పొంచి ఉన్నదని, ఇప్పటికే ఆ రాష్ట్రప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిందని కేంద్రం పార్లమెంట్ వేదికగా వెల్లడించింద
Maharashtra | ఓ వృద్ధుడు అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న ఓ బస్సు వెనుకాల టైర్ల కింద తల పెట్టి తనువు చాలించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న
‘దేశంలోని సగానికి పైగా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నాం. ప్రతీ ఇద్దరు భారతీయుల్లో ఒకరి మద్దతు మాకే ఉన్నది’ అంటూ పొద్దున లేచింది మొదలు.. బీజేపీ నేతలు గప్పాలు కొట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది.
Sanjay Raut | మరోసారి విశ్రాంతి తీసుకోకుండా ఉండాలంటే నాలుకను అదుపులో పెట్టుకోవాలంటూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్ రౌత్ రౌత్ను మహారాష్ట్ర మంత్రి శంభురాజ్ దేశాయ్ హెచ్చరించారు. మనీలాండింగ్ �
ఆ ప్రాంతం మాది అని ఒక రాష్ట్రం.. కాదు మాదేనని ఇంకో రాష్ట్రం.. అక్కడికి వచ్చి తీరుతామని ఒక రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యలు.. రాకుండా నిషేధిస్తామని ఇంకో రాష్ట్ర సీఎం హెచ్చరికలు.. ఇదీ! కర్ణాటక-మహారాష్ట్ర మధ్య జరుగుతు�
వరుడు డాక్టర్ సందేశ్ను మెడిసిన్ లిమిటెడ్గా, వధువు డాక్టర్ దివ్యను అనస్థీషియా లిమిటెడ్ అని రెండు కంపెనీలుగా పేర్కొన్నారు. ఈ జంట పెళ్లిని రెండు సంస్థల విలీనంగా అభివర్ణించారు.