Five dead | మహారాష్ట్ర అమరావతిలో భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ప్రభాత్ సినిమా ఏరియా ప్రాంతంలో
Chemical Factory | మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బోయిసార్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది.
మహారాష్ట్రలోని పర్భణి జిల్లా పాలన మొత్తం మహిళల చేతుల్లోకి వచ్చేసింది. ఇక్కడ అన్ని కీలక స్థానాల్లో మగువలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా రాగసుధను నియమించడంతో మార్పు పరిపూర్ణమైంది. రాజ్యసభ ఎంపీ, స్థానిక ఎ
Omicron sub-variant | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగు చూస్తున్నాయి. అయితే, మహారాష్ట్రలో మాత్రం గత వారంతో పోలిస్తే కేసులు సంఖ్య పెరిగినట్లు అధి�
Viral Video | పోలీసు అధికారి కావడం అనేది శ్రమ, పట్టుదలతో కూడుకున్నది. ఆ ఉద్యోగం పొందడానికి చాలా కష్టపడాలి. ఉద్యోగం పొందిన తర్వాత వారు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ, నేరాలు, విధ్వంసాలను అరికట్టేందుకు నిరంతర�
Maharashtra Tiger:కాన్ఫ్లిక్ట్ టైగర్.. సీటీ-1 పులిని మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో ఆ పులి ఇప్పటివరకు సుమారు 13 మందిని చంపింది. మత్తు మందు ఇచ్చి.. గురువారం ఉదయం
Anil Deshmukh Bail | మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఇటీవల బాంబే హైకోర్టు బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మనీలాండింగ్ కేసులో మాజీ మంత్రికి కోర్టు ఈ నెల 4న బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు�
Nashik Bus tragedy | మహారాష్ట్రలోని నాసిక్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్ప
Fire Accident | మహారాష్ట్రలోని నాసిక్ వద్ద బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారని,
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తున్నది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మహారాష్ట్రలోనూ తిరుగులేని ఆదరణ లభిస్తున్నది. తెలంగాణ మాడల్ పథకాలు దేశమంతటా వస్తాయనే ఆక�
Shiv Sena MP Sanjay Raut | పత్రాచాల్ భూ కుంభకోణం కేసులు శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు కష్టాలు తప్పడం లేదు. ఈ కేసులో కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ వరకు పొడిగించింది. అదే రోజు ఆయన
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సర్పంచ్ల సంఘం సభ్యులు ఆదివారం తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలోని బ�