ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న బీజేపీ మాజీ నేత ఆశిష్ దేశ్ముఖ్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశాన్ని 75 రాష్ర్టాలుగా విభజించాలని కోరుతూ ప్రధాని మోదీకి తా�
ముంబై : మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ఠాక్రేను కలిశారు. దాదర్లోని రాజ్ఠాక్రే నివాసంలో ఇద్దరు గంటన్నరపాటు
గుజరాత్లో 14, మహాలో ఆరుగురు మృతి ఒడిశాలోని 16 జిల్లాల్లో భారీవానలు న్యూఢిల్లీ, జూలై 13: పలు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గుజరాత్లో గత 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారని అధికారులు బుధవారం వెల్లడ�
హైదరాబాద్ : ఒమన్ సముద్ర తీరంలో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. రాకసి అలలు తండ్రి, ఇద్దరు పిల్లలను మింగేశాయి. ఆ ముగ్గురి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, తండ్�
మహారాష్ట్రలో దిగ్బంధంలో 128 గ్రామాలు కర్ణాటకలో బడులు, కాలేజీలకు సెలవు నదుల్లో భారీగా పెరిగిన నీటిమట్టం పలు రాష్ర్టాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు న్యూఢిల్లీ, జూలై 10: నైరుత�
మహారాష్ట్రలో కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగుల్లో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీంతో అవి పొంగిపొర్లుతున్నాయి. కాగా, మహారాష్ట్రలోని పుణేలో ఇద్దరు
SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగవనుంచి వరద ఉగ్రరూపంలో తరలివస్తుంది. శనివారం ఉదయం 25 వేల క్యూసెక్కుల్లో ప్రవహించిన వరద ఇప్పుడు 3,20,000 క్యూసెక్కులకు చేరింది.
ముంబై : సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారిగా ఉద్ధవ్ థాకరే తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్రలో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించా�
అవుట్ఫ్లో 69,940 క్యూసెక్కులు.. 30 గేట్ల ఎత్తివేత మహదేవపూర్, జూలై 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ బరాజ్కు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్త�
హైదరాబాద్ : ఈ నెల 10న ఆషాఢ ఏకాదశి సందర్భంగా మహరాష్ట్ర నుంచి పందాపూర్ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ప్రత్యేక రైళ్ల
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై ముంబై కోర్టు వారెంట్ జారీ చేసింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధాసోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెయిలబుల్ వారెంట్ను జారీ చేయడంతో పాటు ఈ నెల 18న కోర్ట