4 రాష్ర్టాల్లో 29 మంది మృతి ఒక్క మహారాష్ట్రలోనే 19 మంది మృత్యువాత న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. అయితే పలుచోట్ల అపశ్రుతి చోటుచేసుకున్నది. నాలుగు రాష్ర్టాల్లో 29
ముంబై : ఓ వృద్ధురాలు పొద్దున్నే ఇంట్లో పూజలు చేస్తూ.. శ్లోకాలు పఠిస్తోంది. అదే సమయంలో కోడలు కూడా టీవీలో ఓ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చూస్తూ.. సౌండ్ పెంచింది. కోపంగించుకున్న ఏయ్ కోడలు పిల్ల.. కాస్
బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ ఆయా రాష్ర్టాల్లో పరిపాలనపై ప్రజానీకానికి పెరిగిన అసంతృప్తి ద్వితీయశ్రేణి నేతల్లో ఆందోళన (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసార
ముంబై : మద్యానికి బానిసైన ఓ భర్త నిత్యం తన భార్యతో గొడవపడేవాడు. ఎప్పటి మాదిరిగానే పీకల దాకా మద్యం సేవించి వచ్చాడు. తనకు బిర్యానీ వండలేదనే కోపంతో భార్యపై దాడి చేసి చంపాడు. ఈ ఘటన మహారాష్ట
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోగల తారాపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని రసాయన యూనిట్లో ఆదివారం ఉదయం విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. ఊపిరాడక కొందరు కుప్పకూలిపోగా, వ
ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఒక 26 ఏళ్ల కుర్రాడు ఉరేసుకొని చనిపోయాడు. అది చూసిన అతని తల్లి అటు నుంచి అటే వెళ్లి బావిలో దూకి కన్నుమూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో వెలుగు చూసింది. ఇక్కడి కాండ్రే భూర్ �
NCRB | బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో దేశంలోనే అత్యధిక నేరాలు, కేసులు నమోదవుతున్నాయి. 2021కిగాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రూపొందించిన నివేదిక ప్రకారం
స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లలు తప్పులు చేయడం సహజం. అలాంటప్పుడు టీచర్లు ఒకటీ అరా దెబ్బలు వేస్తూ ఉంటారు. కానీ కొందరు టీచర్లు మాత్రం రాక్షసుల్లా తమ ఫ్రస్ట్రేషన్ అంతా అలా కొట్టడంలోనే తీర్చుకుంటారు. తాజ�
ఊళ్లో జరుగుతున్న పండగ చూడ్డానికి తాతయ్యతో కలిసి వెళ్లిందా పాప. తిరిగి వచ్చే సమయంలో బెలూన్ కావాలంది. అలా అడగటమే ఆ పాప ప్రాణాలు తీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్కు 150 కిలోమీట్ల దూరంలో ఉండే షిండీ గ్రామ
ఒక బాయ్ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం సినిమాల్లో, టీవీ సీరియల్స్లో చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ మహారాష్ట్రలోని పైటాన్ జిల్లాలోని జనసమ్మర్ధంతో నిండిన బస్టాండ్లో జరిగింది.
ముంబై: పెట్రోల్ బంక్లో పని చేస్తున్న మహిళను ఒక వ్యక్తి కత్తితో పలుమార్లు పొడిచాడు. అయితే స్థానికులు భయంతో అతడ్ని అడ్డుకోలేకపోయారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఈ దారుణం జరిగింది. గురువారం మధ్యాహ్నం స్థాన�