రైల్వే స్టేషన్లో ఇద్దరు పిల్లల పక్కనే పడుకొని నిద్రపోతోందా తల్లి. తెల్లారుజామున 4 గంటలకు భర్త వచ్చి ఆమెను బలవంతంగా నిద్రలేపాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే.. ఆమెను లాక్కొచ్చి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే�
Maharashtra | అతనో గ్యాంగ్స్టర్. పలు హత్య కేసుల్లో నిందితుడైన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ నిమిత్తం జైలు నుంచి ఫుల్ బందోబస్తు మధ్య వ్యాన్లో కోర్టుకు తీసుకెళ్తున్నారు.
ముంబై : మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్గఢ్ జిల్లా శ్రీవర్ధన్లో అనుమానాస్పద బోటు కనిపించడంతో జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్లతో పాటు కాట్రిజ్డ్�
Maharashtra | మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును మరో రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
Maharashtra Accident | మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తూ ఆరుగురు మృత్యువాతపడ్డారు. మంజర్సుంబా – పటోడా హైవేపై కారు – టెంపో ఎదురెదురుగా ఢీకొట్టకు�
Maharashtra | మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మంజార్సంబా-పటోడా హైవైపై కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి.
ముంబై : మహారాష్ట్రలోని ఓ రెండు ప్రయివేటు సంస్థల్లో జరిపిన సోదాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల్లో దాడులు జరిపేందుకు ఆదాయ పన
Maharashtra | మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల
ముంబై : మహారాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్లో 18 మందికి అవకాశం కల్పించారు. రాజ్భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించారు.
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దాదాపు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. రాజ్భవన్లో ఉదయం 11 గంటలకు మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం �
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణను మంగళవారం చేపట్టనున్నట్లు సమాచారం. 12 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో మంత్రులు ప్రమాణస్వీకార�
Maharashtra cabinet expansion | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ను విస్తరించనున్నారు. 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 15లోపు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచా�
1.45 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అన్ని ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు నమోదు నందికొండ/శ్రీశైలం/అయిజ/అమరచింత/కేతేపల్లి/మెండోరా, ఆగస్టు 6: నాగార్జునసాగర్ వైపునకు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస
వనపర్తి : వనపర్తి నియోజకవర్గానికి చెందిన 70 మంది రైతులు స్టడీ టూర్ నిమిత్తం మహారాష్ట్రలోని బారామతి పర్యటనకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లారు. బారామతిలో విజయవంతంగా నడుస్తున్�