రైతుల ఆదాయంపై పన్ను విధించాలనే ప్రతిపాదనను ముందుకు తేవడంలో మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేకత మరోసారి వెల్లడైంది. సాక్షాత్తూ ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ చేత రైతులపై పన్ను భారం వేయాలంటూ పలికించడం మోదీ �
పెద్ద నగరాల్లో యాప్ ఆధారిత బైక్, ఆటో, కారు రైడ్ సర్వీసులు ఇటీవల బాగా పెరిగాయి. దీంతో నాన్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీకి చెందిన బైక్లు, ఆటోలు, వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేట్ కార్లను కూడా కొందరు వాణ�
మహారాష్ట్రలో కొందరు ఆటోవాలాలకు రివర్స్ ఆటోరిక్షా డ్రైవింగ్ పోటీలు పెట్టారు. సంఘమేశ్వర యాత్రలో భాగంగా సంగ్లీ జిల్లా హరిపూర్ గ్రామంలో ఈ పోటీలను నిర్వహించారు.
prisoners missing | కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో చాలా ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు పెరోల్ గడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు రాలేదు. ఈ క్రమంలోనే
మనం ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి విన్నాం.. చూశాం. కానీ ఒక్క విద్యార్థి కోసమే నడుస్తున్న పాఠశాలలను ఎక్కడైనా చూశామా. అవును ఇది నిజమే. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ సర్కారు బడి
మండలంలోని గంగాపురంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివా రం నుంచి నిర్వహించనునట్లు ఆలయ అధి కారులు తెలిపారు. ఈ నెల 30 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రజలే కాకుం డా ఆంధ్రప్
వ్యాయామం చేస్తూ 67 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన పల్గర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Mumbai | మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా తొమ్మిది మంది దుర్మరణం చెందారు. గురువారం ఉదయం 5 గంటల సమయంలో రాయ్గడ్ జిల్లా రెపోలి
Eggs Shortage మహారాష్ట్రలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రానికి ప్రతి రోజు సుమారు కోటి కోడిగుడ్ల కొరత ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ పేర్కొన్నది. ఆ కొరతను తీర్చేందుకు ఆ శాఖ ప్రణాళికలు రచించినట
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ పేలవ ఆటతీరు కొనసాగుతున్నది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓడి ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న హైదరాబాద్.. మంగళవారం మహారాష్ట్రతో ఆర�
Aishwarya Rai | బాలీవుడ్ నటి ఐశ్యర్యారాయ్ బచ్చన్కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. సిన్నార్లోని ఓ భూమికి సంబంధించి ఆమె పన్ను చెల్లించకపోవడంతో ఈ నోటీసులు జారీ చేశారు. ఏడాది నుంచి భూములకు