Maharashtra | డ్రైవర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్ బాలిక ఆటోలో నుంచి దూకేసింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప�
Phone Hacked | ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమైపోయింది. నెట్ డేటా ఛార్జీలు తక్కువ ధరలు ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను విరివిగా వినియోగిస్తున్నారు. ఇదే సందర్భంలో బ్యాంకులకు వెళ్�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�
మహిళకు ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే బిడ్డ కడుపులో పడగానే ఆడపిల్లలను అత్తింటి నుంచి పుట్టింటికి పంపి, వారికి ఎలాంటి పని చెప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్ తాజుద్దీన్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలవారి జీవితాలనూ మారుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బతుకుదెరువు కోసం వలసబాట పట్టేవారు.
ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ పెద్దల పేర్లతో పాటుగా తమ పనివిధానం గురించి వెల్లడించిన విషయాలు దిమ్మెరపోయేలా ఉన్నాయి. వారు ఒకటొకటిగా చెప్�
Assembly by elections | దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. బీహార్లోని
Cable Bridge | గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై
నేరస్తుల ముఠా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ఫ్లస్ భద్రతను ఏర్పాటు చేసింది.
మహారాష్ర్టాలోని యావత్మాల్ జిల్లాకు చెందిన వైద్యురాలు బర్నోట సురేఖ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎస్ఐ సంతోషం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మాల్కు చెందిన వైద్యురాలు సురేఖ, భర్త ఫియుష్తో �
Five dead | మహారాష్ట్ర అమరావతిలో భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ప్రభాత్ సినిమా ఏరియా ప్రాంతంలో