BRS Party | హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్లో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర( Maharashtra ) నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు సీఎం కేసీఆర్( CM KCR ) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే వసంత్ �
Kasba Peth | బీజేపీకి కంచుకోటగా ఉన్న అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 28 ఏళ్లుగా కాషాయ పార్టీ గెలుస్తున్న మహారాష్ట్రలోని కస్బా పేట (Kasba Peth ) సీటును ఉప ఎన్నికలో హస్తగతం చేసుకుంది.
గతకొంతకాలంగా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing) అవడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారింది. తాజాగా బంగ్లాదేశ్కు (Bangladesh) చెందిన సలామ్ఎయిర్ (SalamAir) ఓవీ406 విమానం 200 మ
భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణలో భాగంగా కమిటీల ఏర్పాటు వేగంగా సాగుతున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్పూర్కు చెందిన హిమాన్షు తివారిని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక�
Onion Price in Maharashtra | హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్లో ప్రస్తుతం నాణ్యమైన కిలో ఉల్లి ధర రూ.16. సింగపూర్లో కిలో ఉల్లి ఏకంగా రూ.1200. మహారాష్ట్రలో మాత్రం కిలో ఉల్లి రెండు రూపాయలు. దీంతో మహారాష్ట్ర ఉల్లిరైతు తల్లడిల
BRS Party | తెలంగాణ హోంమంత్రి మహముద్ అలీ సమక్షంలో మహారాష్ట్ర నాగ్పూర్ వాసులు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాసిర్ ఖాన్, సమీర్ షేక్, అజహార్ షేక్, రశీక్ ఖాన్తో పాటు పలువురుకి మహ�
CM KCR | భారత రాష్ట్ర సమితి పేరు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రతిధ్వనిస్తున్నది. దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు చేతకాక వదిలేసిన సమస్యలను పరిష్కరించే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదన్న నమ్మకం సామా
దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ను (BRS) స్థాపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ నెల 6న మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజ
BRS Party | తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార�
దాదాపు 512 కిలోల ఉల్లిగడ్డలను అమ్మితే వచ్చింది 2 రూపాయలే. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. రాజేంద్ర చవాన్ అనే రైతు ఈ నెల 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి త
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీలికవర్గం నేత ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ఠాక్రే వర్గం నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సం
మహా శివుడి కరుణాకటాక్షాలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. శనివారం మహాశివరాత్రి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట పెద్ద శివాలయం,