మహారాష్ట్రలోని కాందార్-లోహలో ఈ నెల 26న బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెల 5న నాందేడ్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన తరువాత మహారాష్ట్రలో పార్టీ వి�
గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరిని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయశ్రీ వివరా�
Telangana | ‘మంత్రి గారూ! మాట్లాడటం మానేసి తెలంగాణ మాడల్ను చూడండి. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకోండి. అదే తరహాలో రాష్ట్రంలోని ఉల్లి రైతులను ఆదుకోండి’ అంటూ మహారాష్ట్ర వ్యవసా�
Supreme Court | పార్టీల్లో అంతర్గత కలహాలున్నప్పుడు రాష్ట్ర గవర్నర్ తన అధికారాలను ఉపయోగించే విషయంలో విచక్షణతో వ్యవహరించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. విశ్వాసపరీక్షకు ఆదేశిస్త�
H3N2 | అసోంలో H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్ తొలి కేసు బుధవారం నమోదైంది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ దీన్ని ధ్రువీకరించింది. రియల్ టైమ్ ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) నెట్వర్క్ ద్వారా రాష్ట్�
Minister KTR | కామారెడ్డి : జుక్కల్( Jukkal ) నియోజకవర్గంలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్ర( Maharashtra ), కర్ణాటక( Karnataka )లో అమలవుతున్నాయా..? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రశ్నించారు. రైతుబ�
Telangana | ముంబై : మహారాష్ట్ర( Maharashtra ) లో తెలంగాణ మోడల్( Telangana Model ) ను అమలు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే ప్రకాశ్ దాదా సోలంకి( MLA Prakash Dada Solanke ) డిమాండ్ చేశారు.
CM KCR | దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ నెల 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో భారీ బహిరంగ సభ నిర్వహిం�
మహారాష్ట్ర రైతాంగం మరోసారి పోరుబాట పట్టింది. ఉల్లికి మద్దతు ధర కల్పించడంతో పాటు 17 ఇతర డిమాండ్లతో రైతులు రోడ్డెక్కారు. రాష్ట్రంలోని నాసిక్ నుంచి ముంబై వరకు సోమవారం భారీ నిరసన మార్చ్ ప్రారంభించారు.
ముంబై-గోవా హైవే ప్రాజెక్టులో జాప్యంపై సొంత ప్రభుత్వంపైనే బీజేపీ ఎమ్మెల్యే అమిత్ సతాం విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి చంద్రయాన్పల్లి గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే బీజే పీ, కాంగ్రెస్, శివసేన, ఆప్ తదితర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరగా.. మరో కీలక నేత గులాబీ కండువా కప్పుకునేందుకు