బీజేపీయేతర ప్రభుత్వాలున్న అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడుతున్న వేళ గవర్నర్ విధులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు ఎట్టిపరిస్థితుల్లో అక్కడి రాజకీయాల్లో వేల�
మహారాష్ట్ర (Maharashtra)లోని లాతూర్ (Latur )లో భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలోని వివేకానంద్ చౌక్ (Vivekanand Chowk) సమీపంలో భూగర్భం నుంచి వింత శబ్దాలు (Mysterious Sounds) వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఇటీవల సహజీవనం హత్యలు వెలుగుచూస్తున్నాయి. కొద్దికాలం కిందట ఢిల్లీలో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ఘటన మరువకముందే.. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకున్నది.
Road Accident | రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్యాటరింగ్ కోసం కల్యాణమండపంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న మహిళలను ఎస్యూవీ ఢీకొట్టింది.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
“గాంధారి మైసమ్మ ఆలయ అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది. ఇప్పటికే చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవ తీసుకొని రూ.2.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో బొక్కలగుట్ట నుంచి ఖ
తెలంగాణ రాష్ర్టానికి ఆవల తొలిసారి నిర్వహించిన బీఆర్ఎస్ సభ సూపర్ హిట్ అయ్యింది. మహారాష్ట్ర లోని నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్ట�