బీఆర్ఎస్ మహారాష్ట్ర విభాగంలో నూతనోత్సాహం ఉరకలెత్తుతున్నది. అనతికాలంలోనే గులాబీ జెండా ఊరూరా రెపరెపలాడుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అని నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడ�
Pankaja Munde | బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే (Pankaja Munde) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి చెందినప్పటికీ అది తన పార్టీ కాదని అన్నారు. ఆమెను బీజేపీ పట్టించుకోకపోవడంతో అవసరమైతే ఆ పార్టీని వీడుతానంటూ పరోక్షంగా
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ను అహిల్యానగర్గా మార్చాలంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండేను కోరతానని ఆయన పేర్కొన్నారు. అహిల్య�
మహారాష్ట్రలోని చంద్రపూర్ నియోజకవర్గ లోక్సభ సభ్యుడు సురేష్ నారాయణ్ ధనోర్కర్ అలియాస్ బాలు(47) మంగళవారం కన్నుమూశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్కు ఉన్న ఏకైక ఎంపీ ఆయన. మే 26న నాగ్పూర్లోని ఓ దవాఖానలో ఆయనకు
Sachin Tendulkar: నోటి సంబంధిత ఆరోగ్యం గురించి ప్రచారం చేపట్టేందుకు స్వచ్ఛ ముఖ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా మహారాష్ట్రకు స్మైల్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో ఒగ్గి సిద్ధన్న.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 200 బస్తాల సోయాబీన్ విత్తనాలు తీసుకువచ్చి ఇంట్లో అక్రమం గా నిల్వ చేశాడు.
కర్ణాటక, మహారాష్ర్ట నుంచి తెలంగాణలోకి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉండడంతో సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. వానకాలం సీజన్ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు నకిలీ పత్త�
BRS | మహారాష్ట్రలో ఇంటింటా ‘గులాబీ పండుగ’ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, పార్టీ నిర్మాణం ఏకకాలంలో జోరుగా సాగుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కోసం వెళ్లే బీఆర్ఎస్ బృందాలకు మహారాష్ట్ర వా�
BRS | మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆ రాష్ర్ట ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు బీఆర్ఎస్ భారీ షాక్ ఇచ్చింది. మహారాష్ర్టలోని సౌత్నాగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రవీణ్
వెట్టిచాకిరి నుంచి 20 మంది బాలలకు విముక్తి లభించింది. ఒడిశా, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలించి ఇటుక బట్టీల్లో పనిచేయిస్తుండగా 10 నుంచి 17 ఏండ్లలోపు పిల్లలను అధికారులు రక్షించారు.
Maharashtra | మహారాష్ట్ర ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగేందుకు మంచినీళ్లు లేక ఎన్నో గ్రామాల ప్రజలు అలమటించిపోతున్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతూ.. కిలోమీటర్ల మేర నడ�