మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ పుంజుకొంటున్నది. గులాబీ పార్టీలో చేరికల జోరు కొనసాగుతున్నది. ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్, అంబేద్కర్కు జన్మనిచ్చిన పుణ్యభూమి మరాఠ్వాడ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో హోరెత్తింది. పోరాటాల చరిత్ర కలిగిన లోహా గులాబీ మయమైంది. తెలంగాణ ఉద్యమ వీరుడికి బ్రహ్మరథం పట్
అబ్కీ బార్ కిసాన్ సర్కార్.. జై కిసాన్.. జై కేసీఆర్.. దేశ్కి నేత కేసీఆర్' నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కంధార్ లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది.
CM KCR | కృష్ణా( Krishna ), గోదావరి( Godavari ) నదులు మహారాష్ట్రలోనే పుట్టాయి.. కానీ మహారాష్ట్రలో సాగు, తాగునీరు అన్ని చోట్లకు అందుబాటులో లేదు అని బీఆర్ఎస్( BRS ) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) తెలిపారు. మహార�
KCR | మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని కాందార్ లోహలో జరిగి
CM KCR | దేశంలో త్వరలో తుఫాన్ రాబోతున్నదని, దాన్నెవరూ ఆపలేరని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్ర కాందార్ లోహలో జరిగిన బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సీ�
Kandhar loha | లోహా.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే విశిష్టత ఉన్నది. పోరాటాల చరిత్రను కలిగి ఉన్నది. అంతకు మించి చారిత్రక నేపథ్యమున్నది. బహుజన పోరాటాల వారసత్వం ఉన్నది. రైతు ఉద్యమాలతో రా�
CM KCR | రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మహారాష్ట్ర నంబర్ వన్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఆ మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 80 శాతం వరకు మరాఠ్వాడా, విదర్భ రీజియన్లోనే నమోదవుతాయి. కారణం ఒక్కటే ప్రభుత్వాల వైఫల్యం. స�
మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో 123 హెక్టార్ల భూమిని 2015-2018 మధ్య చట్ట విరుద్ధంగా అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)కు బదిలీ చేశారని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు విధేయుడైన వినా�
ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాయడం వివాదంగా మారింది. తన భార్య సలహాదారుగా ఉన్న సంఘం ప్రయోజనాల కోసమే ఆయన ఈ లేఖ రాశ�
మహారాష్ట్రలోని కంధార్లోహలో 26న నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతున్నదని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి చెప్పారు. ఇందుకు పార్టీలో భారీ చేరికలే