ఇతర రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పార్టీ శాశ్వత కార్యాలయాల ఏర్పాటు దిశగా కార్యాచరణ ఆరంభమైనదని, అతి త్వరలో మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా తదితర రాష్ర్టాల్లో ఆఫీసులు ఏర్పాటు కానున్నాయని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత నామా �
హలం పట్టిన రైతు అసెంబ్లీలో అడుగుపెట్టి తన రాతను తానే మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఇంతకాలం ఎవరికో ఓటు వేసిన రైతు.. ఇప్పుడు తన ఓటును �
తెలంగాణ సాధించినట్టుగా మహారాష్ట్రలో కూడా మార్పు తేవటం బీఆర్ఎస్ కుటుంబంగా మనందరి బాధ్యత అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రది బేటీ, రోటీ బంధమని చెప్పారు. తెల
భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో చేపట్టిన తొలిరోజు శిక్షణ విజయవంతమైంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, మహిళా కన్వీనర్లకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణా శిబిరాలను బీ�
బీఆర్ఎస్ అధినే, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాందేడ్ బయలుదేరారు. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్లో (Nanded) బీఆర్ఎస్ పార్టీ (BRS) తొలిసారిగా శిక్షణ తరగతులను (Training classes) నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరు�
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలన
తెలంగాణలోని రైతుబంధు పథకా న్ని తక్షణం మహారాష్ట్రలో అమలుచేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఔ రంగాబాద్ డివిజనల్ కమిషనర్ ఆ రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇ�
మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ శిక్షణ శిబిరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి శిక్షణ శిబిరం ఇదే కావడంతో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించకున్నది.
నాస్డాక్లో లిైస్టెన అంతర్జాతీయ టెక్నాలజీ సేవల సంస్థ లైటస్ టెక్నాలజీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్..హైదరాబాద్ కేంద్రస్థానంగా శ్రీ సాయి కేబుల్ అండ్ బ్రాడ్బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్లో మెజా�
మహారాష్ట్రలో బలంగా వేళ్లూనుకుంటున్న బీఆర్ఎస్లోకి మహిళా నేతలు సైతం క్యూ కడుతున్నారు. మంగళవారం మహారాష్ట్రకు చెందిన వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ అధినేత, ముఖ�
బీఆర్ఎస్ రంగప్రవేశంతో మహారాష్ట్రలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదం రైతులనే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా కదిలిస్తున్నది.
BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని పలు పార్టీలకు చెందిన చైతన్యవంతులైన మహిళా నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహిళా నేతలందరికీ సీఎం కే�
KCR | మహారాష్ట్ర రైతు ఐసీయూలో ఉన్నాడని, ఆ రైతును బతికించుకునేందుకు తామంతా కేసీఆర్ అనే డాక్టర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే వినాయక్రావ్ పాటిల్ అన్�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేవలం మూడు రోజుల వ్యవధిలో నాలుగు ఎదురుదెబ్బలు తగిలాయి. వాటిలో అన్నింటికన్న పెద్దది 13వ తేదీ నాటి కర్ణాటక పరాభవం. అంతకు ముందు 11నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర, ఢిల్లీ కేసులలో మోద�