మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి పటిష్ఠంగా ఉన్నదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆదివారం స్పష్టం చేశారు. పుణె జిల్లాలోని బారామతిలో రమీడియాతో మాట్లాడుతూ అధ్యక్ష పదవిలో కొనసాగుతానని శరద్ పవార్ చేసిన ప్రకటన కూటమిక
Akshay Raskar | మహారాష్ట్రలోని కోల్గాం.. వానలు లేక, పంటలు పండక, సర్కారు ఆదుకోక రైతన్నల ఆత్మహత్యలతో తల్లడిల్లిన గ్రామం. ఇప్పుడు పరిస్థితి మారింది. చావులు ఆగిపోయాయి. అలా అని ప్రభుత్వం ఎలాంటి చేయూతా ఇవ్వలేదు. రైతుల ఆలో�
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల వరద కొనసాగుతున్నది. పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రజాసంఘాల నేతలు, మేధావులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆకర్షితులపై మహారాష్ట్రకు చెందిన �
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ �
నాందేడ్లో మొదలైన బీఆర్ఎస్ హవా మహారాష్ట్ర అంతటా విస్తరిస్తున్నది. నాందేడ్, కంధార్-లోహా, ఔరంగాబాద్ సభల తర్వాత గులా బీ పార్టీకి మరాఠా ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నది. మహారాష్ట్రలో ఇప్పుడు ఏ నోట విన్�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు అక్కడి రాజకీయ పార్టీలు బెంబేలె�
ప్రజల నుంచి వస్తున్న ఈ అనూహ్య స్పందనలన్నవి ఈ మూడు సభలు చెప్తున్న ఒక రహస్యమైతే, ఆయా సభలలో కేసీఆర్ ప్రసంగాలకు కనిపించే స్పందనలు మరొక రహస్యం. తన ప్రసంగాలు ఎక్కడ కూడా ఏ దశలోనూ షరా మామూలు విమర్శల వలె, రాజకీయ నా
కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిని పశ్చిమ కనుమలుగా పిలుస్తారు. ఎంతో జీవవైవిధ్యం కనిపించే ఈ ప్రాంతంలో సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారి�
ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ చెప్పారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపార
Building Collapse | మహారాష్ట్ర థానే జిల్లాలోని భీవండిలో రెండంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించామని, 12 మంది గాయాలయ్యాయని థానే మున్సిపల్ కార్పొరేష
Shirdi Temple | బంద్పై షిర్డీ గ్రామస్తులు వెనక్కి తగ్గారు. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించడానికి వ్యతిరేకంగా మే ఒకటో తేదీ నుంచి బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రెవెన్యూశాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల
దేశంలో బీఆర్ఎస్ హవా కొనసాగనున్నదని, కేసీఆర్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లా�
జలదృశ్యం నుంచి జనప్రభంజనం దాకా ఇది గులాబీ జైత్రయాత్ర. 14 ఏండ్లు పోరాడి స్వరాష్ట్రం సాధించిన పార్టీ.. నేడు యావత్దేశానికి మార్గనిర్దేశనం చేస్తున్నది. కేసీఆర్ నాయకత్వ అసమాన వ్యూహచతురత, పార్టీ సైద్ధాంతిక భ�