CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) సమక్షంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లో చేరారు. ఈ సందరభంగా వారందర�
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు చేరుకున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు సీఎం కేసీఆర్ స�
BRS | దేశ రైతాంగాన్ని ఏకం చేసేందుకు, వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' గ్రామీణ ప్రాంతాల్లో మార్మోగుతున్న
శ్రీరామనవమి (Sri Rama Navami) గడిచి రెండు రోజులైనా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమనగలేదు. నవమిరోజున మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, బీహార్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో బీహార్ (Bihar), పశ్చిమ�
CM KCR | ‘మహారాష్ట్రలో ఏ ఇంట్లో చూసినా కేసీఆర్ ముచ్చటే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై కంధార్ లోహా సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్, మెయిన్ మీడియాలో వైరల్ అవుత
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా (Coronavirus) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 450 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,42,509కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
CM KCR |మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. ఇప్పటిదాకా నిర్వహించింది రెండు సభలే అయినా టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. ప్రధాన రాజకీయ పక్షాలన్నింటిలో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది.
మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ మలి సభతో ఈ దేశంలో కిసాన్ తుఫాన్ రానున్నదన్న సంకేతాలు వెలువడ్డాయి. కంధార్ లోహా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కదనరంగమై, రాబోయే మార్పునకు సంకేతం లా నిలిచింది.
జై శ్రీరాం అనేందుకు నిరాకరించడంతో ఇమాంపై దాడి చేసి అతడి గడ్డాన్ని కత్తిరించిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని (Maharashtra ) అన్వ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి
CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కంధార్ లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఉహించని విధంగా బీఆర్ఎస్ సభకు మరాఠ్
CM KCR | ‘మా ఏరియాలో ఇట్లాంటి సభ మునుపెన్నడూ చూడలేదు. కేసీఆర్ అంటేనే జోష్. అందుకే బైల్బజార్ మైదానంలో ఆయన సభకు నాలాగా వేలమంది ఖేడేగావ్ (పల్లెల) నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారు. మాకు కుర్చీలు వేసి మరీ కూర్చోబ
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ -లోహ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్వహించిన రెండో బహిరంగ సభ జనజాతరను తలపించింది. నాందేడ్ సభను మించి ఈ సభ దిగ్విజయ