BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ నాయకులందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు బయల్దేరారు. మరికాసేపట్లో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వారందరిక
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. సీఎం ఏక్నాథ్ షిండే తాను సెలవుపై ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏక్నాథ్ షిండే వర్గానికి
CM KCR | తమకు కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయ నాయకుడు లేడని కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, సాగునీరు, తాగునీరు లాంటి మౌలిక సమస్యలు పరిష్కారం కావాలన్నా ఆయన�
CM KCR | (ఛత్రపతి శంభాజీనగర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం):‘తెలంగాణ సీఎం కేసీఆర్ జరూర్ ఆనా .. మహారాష్ట్రకో బదల్నా’ ఇదీ ఛత్రపతి శంభాజీనగర్ బహిరంగ సభ అనంతరం మరాఠీ ప్రజల అభిమతం. బీఆర్ఎస్ అధినేత, ముఖ్�
BRS Public Meeting | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఊహించని విధంగా బీఆర్ఎస్ స�
CM KCR | అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళితులకు దళితబంధు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టరని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశ్నించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ �
మహారాష్ట్రీయులు కలిసిరావాలి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీమయమైన ఔరంగాబాద్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కూడా తలాటీ (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేస్తాం. ఇంకా తానాషాహీలు ఉండవు.
CM KCR | దేశగతి మారే వరకు మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో రోజుకు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రధాని ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతు�
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశానికి సమగ్ర నీటి విధానం తీసుకొస్తామని, మహారాష్ట్రను ఐదేండ్లలో సస్యశ్యామలం చేస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు.
మహారాష్ట్ర నడిబొడ్డున బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నిర్వహించిన మూడో బహిరంగ సభ దిగ్విజయవంతమైంది. ఛత్రపతి శంభాజీనగర్లోని 15ఎకరాల జబిందా మైదానం జనసంద్రమైంది. పట్టణంలోని యువతీయువకులు, �
CM KCR | ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రభుత్వపరం చేస్తామన్నారు. ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగిన బహ�
KCR | దేశంలో జీవనదులు ఉన్నా తాగు, సాగునీరందించని పాపం ఎవరిదని భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఛత్ర
Sharad Pawar | మహారాష్ట్ర సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మహా వికాస్
అఘాడీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి ఉంటుందా? లేదా? అనేది
తెలియదన్నారు. ఆయన �