KCR | తెలంగాణలో సాగుతున్న ప్రగతి ప్రస్థానం, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా విధా నం ఈ ప్రాంత వాసులనే కాదు, పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వాసులను కూడా ఆకట్టుకుంటున్నది. కేవలం ఆకర్షించ�
దేశంలో కిసాన్ సర్కార్ రావాలని మహారాష్ట్ర రైతు ప్రతినిధులు ప్రదీప్ సాలుంఖే, నాయక్ షోలిద్ ఆకాంక్షించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భు
Alphonso Mangoes | ఇప్పటి వరకు ఫోనో, ల్యాప్టాపో, ఫ్రిజ్జో, వాషింగ్ మెషినో లేదంటే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దుకాణదారులు ఈఎంఐలో విక్రయించడం, వినియోగదారులు కొనుగోలు చేయడం చూసే ఉంటారు. కానీ, ఓ వ్యాపారి మామిడిపండ్ల �
BRS | సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' నినాదానికి రైతులే కాదు.. ఐటీ ఉద్యోగులు సైతం ఫిదా అవుతున్నారు. తెలంగాణ మాడల్కు ముగ్ధుడై.. లక్షల్లో వచ్చే వార్షిక వేతనాన్ని వదిలి, ఎంతోమంది కలలుగనే ఐ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో
BRS Party | భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు శంకరన్న ధోంగే నేతృత్వంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు సోమవార�
మహారాష్ట్రలోని (Maharashtra) అకోలా (Akola) జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలో కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో పరాస్ (Paras) గ్రామంలో ఉన్న బాబుజీ మహరాజ్ మందిర్ సంస్థాన్కు (Babuji Maharaj Mandir Sansthan) చెందిన రేకుల షెడ్డుపై (Tin she
మహారాష్ట్రలో బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. గులాబీ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, యువకులు భారీగా ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్ష�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూనే ఉన్నది. మాజీ ఎమ్మెల్యే, రైతు నేత శంకరన్న దోండ్గే సమక్షంలో శనివారం గంగాఖేడ్ నియోజకవర్గం అంబేజోగైకి చెందిన ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు బీఆర్ఎస్ పా
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రైతురాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కదలిరావాలని, బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపు�
రాజకీయ సంసరణల కోసం బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపునిచ్చారు. ఉత్తర మహారాష్ట్రలోని విజయపురిలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మ
BRS Party | మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనకు చెందిన కీలక నేత బీఆర్ఎస్ పార్టీలో చేశారు. బీడ్ జిల్లాకు చెందిన దిలీప్ గోరె బుధవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్
Kerala train fire case | కేరళలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికులకు నిప్పపెట్టి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు షారూఖ్ సైఫీ (Sharukh Saifi) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్, మహారాష్ట్ర ఏటీఎస్ పో�
మాయ మాటలు చెపుతూ ప్రజల్ని మోసం చేస్తున్న బీజేపీని తరిమికొట్టాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కా