రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు సోమవారం రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లిన సీఎం కేసీఆర్కు సంగారెడ్డి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో 600 వాహనాల్లో తరలివెళ్లిన భారీ కాన్వాయ్కి అధికా�
మహారాష్ట్ర రైతులు, ఇతర ప్రముఖులు బీఆర్ఎస్లో చేరి కిసాన్ సర్కారుతో బతుకులను బాగుపరుచుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నలువైపులా, ఇటు కర్ణాటక ప్రాంతాల నుంచిచేరికలు జరుగుతూ బీఆర్ఎస�
మహారాష్ట్రలో గోరక్షకులు ఘాతుకానికి పాల్పడ్డారు. గొడ్డు మాంసం రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో ఒక యువకుడిని కొట్టి చంపారు. నాసిక్ జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈనెల 8న ఇలాగే ఓ యువకుడిని హత్య
Minister Srinivas Yadav | మహారాష్ట్ర రైతులతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ముచ్చటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆయన సోలాపూర్ వెళ్లారు. మార్గమధ్యలో మంత్రి తలసాని రైతులతో మాటకలిపారు.
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సుల�
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణం చోటు చేసుకుంది. బీఫ్ (Beef) మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టి చంపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మహారాష్ట్ర (Maharashtra) పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ (Pragathi Bhavan) నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్త�
మహారాష్ట్రలో కారు దౌడు తీస్తున్నది. 11 లక్షల మంది కమిటీ సభ్యుల సైన్యంతో బీఆర్ఎస్ కవాతు చేస్తున్నది. మరో 15 రోజుల్లో ఆ సైన్యం 30 లక్షలకు చేరుకొంటుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ విభాగం తెలిపింది. ఈ చైతన్యాన్ని మ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో రెండురోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ న�
Maharashtra | మహారాష్ట్ర నాగ్పూర్ (Nagpur)లో వైద్య శాస్త్రంలోనే అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండానే తన కవల సోదరుడి పిండాన్ని 36 సంవత్సరాలపాటు కడుపులో మోశాడో వ్యక్తి.
కో-వర్కింగ్ ఆపరేటర్ ఈఎఫ్సీ (ఐ) లిమిటెడ్ విస్తరణ బాట పట్టింది. కార్పొరేట్ల నుంచి ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం సంస్థకున్న సామర్థ్యాన్ని రెండున్నర రెట్లకుపై�
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు గులాబీ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగ�
MLA | మహారాష్ట్ర (Maharashtra)లో ఓ మహిళా ఎమ్మెల్యే అందరి ముందూ ఓ ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.