Maharashtra | మహారాష్ట్రలో ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరిన నుంచి రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ, శివసేన (యూబీటీ) బీజేపీతో పాటు కేంద్రంపై విమర్శలు విరుచుకుపడ్డాయి. శివసేన ఉద్ధవ్ వర్గం మరోసారి బుధవారం బీజేపీపై ఆ�
దేశంలో 18 కోట్ల 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమి అందుబాటులో ఉండగా అందులో 15 కోట్ల 40 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది. 7 కోట్ల 20 లక్షల హెక్టార్ల భూమి వివిధ పథకాల ద్వారా నీటి వసతిని పొందుతుండగా మిగతా 8 కోట
Road Accident | ముంబై : మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవార ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే దుర్మరణం చెం�
ఎన్సీపీ సీనియర్ నేతగా ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటుతో అధ్యక్షుడు శరద్ పవార్కు గట్టి షాకే ఇచ్చారు. అయితే మహరాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తే.. గతంలో కూడా డిప్యూటీ సీఎంగా చేసిన అజిత్ పవార్ ఇప్పుడు క�
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో అరుదైన సంఘటన తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 51 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి 200 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్ట�
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా �
మహారాష్ట్రలో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతిచెందిన 24 మందికి ఆదివారం సామూహిక దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తం 25 మంది మృతుల్లో ఒకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Jitendra Awhad | మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీకి చెందిన జితేంద్ర అవద్ (Jitendra Awhad)ను ఆ పార్టీ నియమించింది. పార్టీ చీఫ్ విప్గా కూడా ఆయన వ్యవరిస్తారని పేర్కొంది. ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పా
CM KCR | హైదరాబాద్ : ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు సాగుతూ, ‘పరివర్తన్ భారత్’ తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు ఇస్తున్న పిలుప�
Ajit Pawar | మహారాష్ట్రలో ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్.. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్లో తన బయోడేటాను మార్చేశారు.
BJP Strikes | రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలకు బీజేపీ పాల్పడింది (2 Strikes In 2 Years). మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎ�
Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ మలుపులు తిరిగాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) మళ్లీ తిరుగుబాటు చేశారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంల�
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై (Devendra Fadnavis) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ మెదడులో నుంచి పుట్టిన ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న నాగ్పూర్-ముంబై సమృద్ధి మహా�
అది అర్ధరాత్రి 1.30 సమయం. బస్సులోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో భారీ కుదుపు. బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో ఒక్కసారిగా మెలుకువ వచ్చిన ప్రయాణికులకు ఏం జరుగుతుందో