మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు అక్కడి రాజకీయ పార్టీలు బెంబేలె�
ప్రజల నుంచి వస్తున్న ఈ అనూహ్య స్పందనలన్నవి ఈ మూడు సభలు చెప్తున్న ఒక రహస్యమైతే, ఆయా సభలలో కేసీఆర్ ప్రసంగాలకు కనిపించే స్పందనలు మరొక రహస్యం. తన ప్రసంగాలు ఎక్కడ కూడా ఏ దశలోనూ షరా మామూలు విమర్శల వలె, రాజకీయ నా
కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిని పశ్చిమ కనుమలుగా పిలుస్తారు. ఎంతో జీవవైవిధ్యం కనిపించే ఈ ప్రాంతంలో సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారి�
ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ చెప్పారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపార
Building Collapse | మహారాష్ట్ర థానే జిల్లాలోని భీవండిలో రెండంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించామని, 12 మంది గాయాలయ్యాయని థానే మున్సిపల్ కార్పొరేష
Shirdi Temple | బంద్పై షిర్డీ గ్రామస్తులు వెనక్కి తగ్గారు. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించడానికి వ్యతిరేకంగా మే ఒకటో తేదీ నుంచి బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రెవెన్యూశాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల
దేశంలో బీఆర్ఎస్ హవా కొనసాగనున్నదని, కేసీఆర్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లా�
జలదృశ్యం నుంచి జనప్రభంజనం దాకా ఇది గులాబీ జైత్రయాత్ర. 14 ఏండ్లు పోరాడి స్వరాష్ట్రం సాధించిన పార్టీ.. నేడు యావత్దేశానికి మార్గనిర్దేశనం చేస్తున్నది. కేసీఆర్ నాయకత్వ అసమాన వ్యూహచతురత, పార్టీ సైద్ధాంతిక భ�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ను గెలిపిస్తే రెం డు-రెండున్నరేండ్లలోనే వెలుగులు విరచిమ్మే మహారాష్ట్రను తయారుచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు చైతన్యంతో ముందుకు సాగాలని, ఎంత త్వర గా �
మన జీవితాలను మార్చే శక్తి ఓటుకు ఉన్నదని, దానిని ఆలోచించి వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోరారు. అప్పుడే సమాజంలో మార్పు సాధ్యమని అన్నారు. రై తుల జీవితాలు బాగుపర్చేందుకు ప్రతి ఒక్క రూ ఒక కేసీఆర్ క�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమవుతున్నది. అక్కడ రోజురోజుకూ పార్టీకి ఆదరణ పెరుగుతున్నది. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూకడుతున్నారు. బుధవారం బల్లార్షా, వీస�
CM KCR | మహారాష్ట్రలోని ప్రతీ గ్రామంలో భారత్ రాష్ట్ర సమితి కమిటీలు వేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన పలువురు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆ�
CM KCR | దేశంలో కావాల్సినంత నీరుందని, అయినా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస
BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ నాయకులందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు బయల్దేరారు. మరికాసేపట్లో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వారందరిక