Maharashtra | మహారాష్ట్రలోని బీజేపీ - శివసేన (ఏక్నాథ్ శిండే వర్గం) కూటమికి బీటలు వారుతున్నదా? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
గత మూడు నెలల్లో మహారాష్ట్రలోని 8 నగరాల్లో తరచూ మత ఉద్రికత్తలు, హింస చోటు చేసుకున్నాయి. శంభాజీ నగర్, అకోలా, షిగావ్, శెంగమ్నర్, జలగావ్, ముంబై, కోల్హాపూర్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.
సోషల్మీడియాలో వెలువడుతున్న పోస్టులు మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య మతచిచ్చును రేపుతున్నాయి. మొన్న అహ్మద్నగర్..నేడు కొల్హాపూర్లో రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి.
BRS Party | మహారాష్ట్రలో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల దాకా అన్నింట్లోనూ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మ�
సీఎం కేసీఆర్ విధానాలకు ఆకర్షితులై, మహారాష్ట్రలో వంజరి కులస్థులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని అఖిల భారత, తెలంగాణ వంజరి సంఘాల నేతలు పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కార�
యూటీటీ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ ప్యాడ్లర్ల జోరు కొనసాగుతున్నది. మొయినాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ అండర్-13 బాలికల విభాగంలో తెలంగాణ ప్లేయర్ వెంకట మహిమ కృష్ణ 3-2�
Road Accident | మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు, కారు ఢీకొట్టుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. బాలిక గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
బీఆర్ఎస్ మహారాష్ట్ర విభాగంలో నూతనోత్సాహం ఉరకలెత్తుతున్నది. అనతికాలంలోనే గులాబీ జెండా ఊరూరా రెపరెపలాడుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అని నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడ�
Pankaja Munde | బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే (Pankaja Munde) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి చెందినప్పటికీ అది తన పార్టీ కాదని అన్నారు. ఆమెను బీజేపీ పట్టించుకోకపోవడంతో అవసరమైతే ఆ పార్టీని వీడుతానంటూ పరోక్షంగా
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ను అహిల్యానగర్గా మార్చాలంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండేను కోరతానని ఆయన పేర్కొన్నారు. అహిల్య�