Sachin Tendulkar: నోటి సంబంధిత ఆరోగ్యం గురించి ప్రచారం చేపట్టేందుకు స్వచ్ఛ ముఖ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా మహారాష్ట్రకు స్మైల్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో ఒగ్గి సిద్ధన్న.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 200 బస్తాల సోయాబీన్ విత్తనాలు తీసుకువచ్చి ఇంట్లో అక్రమం గా నిల్వ చేశాడు.
కర్ణాటక, మహారాష్ర్ట నుంచి తెలంగాణలోకి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉండడంతో సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. వానకాలం సీజన్ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు నకిలీ పత్త�
BRS | మహారాష్ట్రలో ఇంటింటా ‘గులాబీ పండుగ’ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, పార్టీ నిర్మాణం ఏకకాలంలో జోరుగా సాగుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కోసం వెళ్లే బీఆర్ఎస్ బృందాలకు మహారాష్ట్ర వా�
BRS | మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆ రాష్ర్ట ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు బీఆర్ఎస్ భారీ షాక్ ఇచ్చింది. మహారాష్ర్టలోని సౌత్నాగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రవీణ్
వెట్టిచాకిరి నుంచి 20 మంది బాలలకు విముక్తి లభించింది. ఒడిశా, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలించి ఇటుక బట్టీల్లో పనిచేయిస్తుండగా 10 నుంచి 17 ఏండ్లలోపు పిల్లలను అధికారులు రక్షించారు.
Maharashtra | మహారాష్ట్ర ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగేందుకు మంచినీళ్లు లేక ఎన్నో గ్రామాల ప్రజలు అలమటించిపోతున్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం పడరాని పాట్లు పడుతూ.. కిలోమీటర్ల మేర నడ�
తల్లిని, తనను ఆస్తి కోసం రోజూ గృహహింసకు గురి చేస్తున్న తండ్రిని సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించిన ఒక మహిళను మహారాష్ట్రలోని నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Mumbai | ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాన్ని మరోసారి పేల్చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై నగరంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశ�
Maharshtra | పాల్గర్ : గుక్కెడు నీళ్ల కోసం పడరాని పాట్లు.. గొంతు తడుపుకుందామంటే కూడా కిలోమీటర్ల మేర వెళ్లాల్సిందే. నీటి కష్టాలు ఉన్న ప్రాంతంలో పుట్టిన ఓ బాలుడు.. రోజూ చెరువుకు వెళ్లి నీళ్లు తెస్తున్న తల్లి �
మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. వచ్చే నెల 22 వరకు నెలపాటు 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 45 వేల గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని 5 వేల వార్డుల్లో పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీ
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు రూ.కోట్లు ఎరగా వేసి వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుంటే... ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం లంచాలు ఇస్తున్నారు.