CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సుల�
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణం చోటు చేసుకుంది. బీఫ్ (Beef) మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టి చంపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మహారాష్ట్ర (Maharashtra) పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ (Pragathi Bhavan) నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్త�
మహారాష్ట్రలో కారు దౌడు తీస్తున్నది. 11 లక్షల మంది కమిటీ సభ్యుల సైన్యంతో బీఆర్ఎస్ కవాతు చేస్తున్నది. మరో 15 రోజుల్లో ఆ సైన్యం 30 లక్షలకు చేరుకొంటుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ విభాగం తెలిపింది. ఈ చైతన్యాన్ని మ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో రెండురోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ న�
Maharashtra | మహారాష్ట్ర నాగ్పూర్ (Nagpur)లో వైద్య శాస్త్రంలోనే అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండానే తన కవల సోదరుడి పిండాన్ని 36 సంవత్సరాలపాటు కడుపులో మోశాడో వ్యక్తి.
కో-వర్కింగ్ ఆపరేటర్ ఈఎఫ్సీ (ఐ) లిమిటెడ్ విస్తరణ బాట పట్టింది. కార్పొరేట్ల నుంచి ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం సంస్థకున్న సామర్థ్యాన్ని రెండున్నర రెట్లకుపై�
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు గులాబీ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగ�
MLA | మహారాష్ట్ర (Maharashtra)లో ఓ మహిళా ఎమ్మెల్యే అందరి ముందూ ఓ ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ప్రైవేట్ బస్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుండడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. జాతీయ రహదారి-44 మీదుగా పదుల సంఖ్యలో బస్సులు న�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడును తట్టుకోలేక అక్కడి రాజకీయ దిగ్గజాలు దిగ్గున లేస్తున్నారు. బీఆర్ఎస్పైనా, సీఎం కేసీఆర్పైనా అపనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారు.
మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీలకు ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు షాక్ ఇచ్చారు. ఇరుపార్టీలకు చెందిన కార్యదర్శులు బీఆర్ఎస్లో చేరారు. దేశాభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ విస్తరణ విజ�
Adipurush | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.400కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే, చిత్�