ఎన్సీపీ సీనియర్ నేతగా ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటుతో అధ్యక్షుడు శరద్ పవార్కు గట్టి షాకే ఇచ్చారు. అయితే మహరాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తే.. గతంలో కూడా డిప్యూటీ సీఎంగా చేసిన అజిత్ పవార్ ఇప్పుడు క�
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో అరుదైన సంఘటన తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 51 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి 200 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్ట�
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా �
మహారాష్ట్రలో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతిచెందిన 24 మందికి ఆదివారం సామూహిక దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తం 25 మంది మృతుల్లో ఒకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Jitendra Awhad | మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీకి చెందిన జితేంద్ర అవద్ (Jitendra Awhad)ను ఆ పార్టీ నియమించింది. పార్టీ చీఫ్ విప్గా కూడా ఆయన వ్యవరిస్తారని పేర్కొంది. ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పా
CM KCR | హైదరాబాద్ : ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు సాగుతూ, ‘పరివర్తన్ భారత్’ తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు ఇస్తున్న పిలుప�
Ajit Pawar | మహారాష్ట్రలో ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్.. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్లో తన బయోడేటాను మార్చేశారు.
BJP Strikes | రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలకు బీజేపీ పాల్పడింది (2 Strikes In 2 Years). మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎ�
Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ మలుపులు తిరిగాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) మళ్లీ తిరుగుబాటు చేశారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంల�
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై (Devendra Fadnavis) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ మెదడులో నుంచి పుట్టిన ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న నాగ్పూర్-ముంబై సమృద్ధి మహా�
అది అర్ధరాత్రి 1.30 సమయం. బస్సులోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో భారీ కుదుపు. బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో ఒక్కసారిగా మెలుకువ వచ్చిన ప్రయాణికులకు ఏం జరుగుతుందో
మహారాష్ట్రలోని (Maharashtra) బుల్దానాలో (Buldhana) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30 గంటల సమయంలో బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై (Samruddhi Mahamarg Expressway) ఓ ప్రైవేటు బస్సులో (Bus) మంటలు చెలరేగాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై ఒకటిన ఎత్తనున్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద బాబ్లీ ప్రాజెక్టును �
కొన్ని ఇళ్లను చూడగానే.. చుట్టాలమైపోయి.. పండ్లూ పూలూ కొనుక్కుని.. సూట్కేస్తో ఆ గడపలో కాలుపెట్టాలనిపిస్తుంది. మహారాష్ట్ర శివారు గ్రామంలో అలాంటి ఓ ఇంటిని తీర్చిదిద్దారు అమృతా కరుణాకర్ అనే ఇంటీరియర్ డిజ�
Dog scares away leopard | చిరుత ఒక ఇంట్లోకి చొరబడింది. పెంపుడు కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్క గట్టిగా మొరిగి చిరుతను భయపెట్టింది (Dog scares away leopard). దీంతో ఆ చిరుత వెనుతిరిగి అక్కడి నుంచి పారిపోయింది.