ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగురవేయడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టంచగా, తాజాగా బీజేపీ నేత కిరీట్ సోమయ్యకు చెందిన అశ్లీల వీడియో బయటకురావ
రైతు సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్రలోని షిండే-బీజేపీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గందరగోళం మధ్య వాయిదా పడ్డ�
ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం గాంధారి ఖిల్లా జనసంద్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.
మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా (LOP) తనను నియమించాలని పుణె (Pune) జిల్లాలోని బోర్ ఎమ్మెల్యే (Bhor MLA) సంగ్రామ్ థోప్టే (Sangram Thopte) కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్ఠానికి లేఖ రాశారు.
Tomato | ముంబై : దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. టమాటా పండ్లను సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. కానీ టమాటా రైతులు మాత్రం భారీ లాభాలు గడించారు. మహారాష్ట్ర, కర్ణాటకల
మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) తన బాబాయ్, ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్తో (Sharad Pawar) భేటీ అయ్యారు. సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తన క్యాబినెట్ను విస్తరించిన (Cabinet expansion) కొన్ని గంటల్లోనే ఆయన శరద్�
సంపద సృష్టించి ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో పాలన కొనసాగించాల్సిన అవసరమున్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. దేశానికి స్వాతంత
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ నిరాకరించింది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులకు సంబంధించిన కేసులో ఎన్ఫోర�
KCR | వేములవాడ : దేశంలో రైతు రాజ్యం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా తాలూకా చెందిన బాబురావు, శోభా మసే దంపతులు ప్రగతి భవన్కు పాదయాత్ర చేస్తున్నార�
BRS |బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి, వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మ
వైద్య సేవలు అందిస్తున్న సురక్ష క్యూఆర్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గత నాలుగు నెలల్లోనే 27 వేల మంది సబ్స్ర్కైబర్లు చేరగా, వచ్చే మార్చి నాటికి 5 లక్షలకు పెంచుకోవాలని చూస్తున్నది.
‘బాబ్లీతో ఎడారిగా మారిన గోదావరిని నిండుకుండలా మార్చడం, ప్రాణహిత పరవళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లించడం అద్భుతం. అసలు ప్రపంచంలో ఎక్కడా ఇలా ఒక నదిపై బ్యారేజీలు కట్టి, దిగువ నుంచి ఎగువకు నీటిని ఎత్తిపోయడం గొప్
పార్టీల పేర్లు మార్చే అధికారం ఎన్నికల కమిషన్ (EC)కు లేదని మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈసీకి పార్టీ ఎన్నికల గుర్తు (electoral symbol) మాత్రమే కేటాయించే పవర్ ఉందని చెప్పారు.