మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. కానీ దాన్ని తాను గుర్తించనట్టు, కేసీఆర్ రాకకు ప్రాధాన్యమేదీ లేనట్టు, అది తాను పట్టించుకోవాల్సిన అంశమే �
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రెండ్రోజుల పర్యటన మహారాష్ట్ర ప్రజల జీవితంలో మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది. 600 కార్లతో.. ఆరు కిలోమీటర్ల పొడవైన భారీ కాన్వాయ్తో ప్రగతి భవన్ నుంచి సోలాపూర్ వరకు బ�
అదొక అపూర్వ, అపురూప యాత్ర. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్త పార్టీ పరివారాన్ని వెంటబెట్టుకొని పొరుగు రాష్ట్రంలో పర్యటించడం, జనం అడుగడుగునా నీరాజనాలు పలకడం అద్వితీయం.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన విజయవంతం చేసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. రోడ్డు మార్గం ద్వారా భారీ కాన్వాయ్తో మహారాష్ట్ర నుంచి సంగారెడ్డి జిల్లా మీద�
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో చేస్తున్న పర్యటనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలూ భాగస్వాములయ్యాయి. సీఎం కేసీఆర్ వెంట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ
CM KCR | తాను ఎవరి పేరును తీసుకోలేదని, ఎవరినీ విమర్శించలేదని.. వీళ్లకు దేనికి బాధ? వీళ్లకి ఎందుకు ఆక్రోషం అంటూ మహారాష్ట్ర నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మండిపడ్డారు. తుల్జాపూర్ భవానీ అమ్మవార�
CM KCR Speech Highlights | బీఆర్ఎస్ను తెలంగాణ పార్టీ అంటున్నారని.. కానీ బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే, పరివర్తన తెచ్చే ఒక మిషన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది జాతీయ స్థాయిలో పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. మహారాష్�
CM KCR | మహారాష్ట్ర తుల్జాపూర్లో కొలువైన తుల్జా భవానీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు.
రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు సోమవారం రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లిన సీఎం కేసీఆర్కు సంగారెడ్డి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో 600 వాహనాల్లో తరలివెళ్లిన భారీ కాన్వాయ్కి అధికా�
మహారాష్ట్ర రైతులు, ఇతర ప్రముఖులు బీఆర్ఎస్లో చేరి కిసాన్ సర్కారుతో బతుకులను బాగుపరుచుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నలువైపులా, ఇటు కర్ణాటక ప్రాంతాల నుంచిచేరికలు జరుగుతూ బీఆర్ఎస�
మహారాష్ట్రలో గోరక్షకులు ఘాతుకానికి పాల్పడ్డారు. గొడ్డు మాంసం రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో ఒక యువకుడిని కొట్టి చంపారు. నాసిక్ జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈనెల 8న ఇలాగే ఓ యువకుడిని హత్య
Minister Srinivas Yadav | మహారాష్ట్ర రైతులతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ముచ్చటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆయన సోలాపూర్ వెళ్లారు. మార్గమధ్యలో మంత్రి తలసాని రైతులతో మాటకలిపారు.
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సుల�
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణం చోటు చేసుకుంది. బీఫ్ (Beef) మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టి చంపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మహారాష్ట్ర (Maharashtra) పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ (Pragathi Bhavan) నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్త�