మహారాష్ట్రలో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతిచెందిన 24 మందికి ఆదివారం సామూహిక దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తం 25 మంది మృతుల్లో ఒకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Jitendra Awhad | మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీకి చెందిన జితేంద్ర అవద్ (Jitendra Awhad)ను ఆ పార్టీ నియమించింది. పార్టీ చీఫ్ విప్గా కూడా ఆయన వ్యవరిస్తారని పేర్కొంది. ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పా
CM KCR | హైదరాబాద్ : ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు సాగుతూ, ‘పరివర్తన్ భారత్’ తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు ఇస్తున్న పిలుప�
Ajit Pawar | మహారాష్ట్రలో ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్.. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్లో తన బయోడేటాను మార్చేశారు.
BJP Strikes | రెండేళ్లలో రెండు ‘మహా’ కుట్రలకు బీజేపీ పాల్పడింది (2 Strikes In 2 Years). మహారాష్ట్రలో దొంగచాటుగా అధికారంలోకి వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రెండు అతి పెద్ద పార్టీలను విచ్ఛిన్నం చేసింది. 2022లో శివసేను, తాజాగా ఎ�
Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ మలుపులు తిరిగాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) మళ్లీ తిరుగుబాటు చేశారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంల�
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై (Devendra Fadnavis) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ మెదడులో నుంచి పుట్టిన ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న నాగ్పూర్-ముంబై సమృద్ధి మహా�
అది అర్ధరాత్రి 1.30 సమయం. బస్సులోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో భారీ కుదుపు. బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో ఒక్కసారిగా మెలుకువ వచ్చిన ప్రయాణికులకు ఏం జరుగుతుందో
మహారాష్ట్రలోని (Maharashtra) బుల్దానాలో (Buldhana) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30 గంటల సమయంలో బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై (Samruddhi Mahamarg Expressway) ఓ ప్రైవేటు బస్సులో (Bus) మంటలు చెలరేగాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై ఒకటిన ఎత్తనున్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద బాబ్లీ ప్రాజెక్టును �
కొన్ని ఇళ్లను చూడగానే.. చుట్టాలమైపోయి.. పండ్లూ పూలూ కొనుక్కుని.. సూట్కేస్తో ఆ గడపలో కాలుపెట్టాలనిపిస్తుంది. మహారాష్ట్ర శివారు గ్రామంలో అలాంటి ఓ ఇంటిని తీర్చిదిద్దారు అమృతా కరుణాకర్ అనే ఇంటీరియర్ డిజ�
Dog scares away leopard | చిరుత ఒక ఇంట్లోకి చొరబడింది. పెంపుడు కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్క గట్టిగా మొరిగి చిరుతను భయపెట్టింది (Dog scares away leopard). దీంతో ఆ చిరుత వెనుతిరిగి అక్కడి నుంచి పారిపోయింది.
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బక్కొళ్ల మహిపాల్ది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం తన 21వ ఏట నుంచే గల్ఫ్ బాట పట్టాడు. సౌదీలో కూలీగా పనిచేస్తూ సుమారు 18 ఏళ్లు గడిపాడు. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి
ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ దేశంలోని అన్నివర్గాల మద్దతు పెరుగుతున్నది. రైతురాజ్యాన్ని ఆవిషరించటమే లక్ష్యంగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ అబ్ కీ బార్ కిసాన�
Mumbai Rains | మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో చాలా ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి.