COVID Variant Eris | బ్రిటన్ను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్ (EG.5.1) అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుత
లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలంటే తెలంగాణ రైతు సంక్షేమ విధానాలను అమలు చేయాలని ఔరంగాబాద్ డివిజన్లోని ఐఏఎస్ అధికారి, కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి సూచించిండు. రైతుబంధు, రైతుబీమా, 24 �
ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినవారు స్వయంగా హైదరాబాద్ వరకు ప్రయాణించి వచ్చి, లేదా కేసీఆర్ తమ రాష్ట్రంలో పర్యటించినప్పుడు బీఆర్ఎస్లో చేరటమన్నది ఇంచుమించు నిత్యకృత్యమైపోయింది.
BRS Party | తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల సర్పంచ్లో గులాబీ గూటికి చేరారు. సర్పంచ్లందరికీ కేసీఆర�
Man bites friend's neck | రక్తం తాగుతానంటూ ఒక వ్యక్తి స్నేహితుడి మెడ కొరికాడు. (Man bites friend's neck) దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే నా రక్తం తాగుతావా అంటూ ఆగ్రహించిన స్నేహితుడు ఆ తర్వాత ఆ వ్యక్తిని హత్య చేశాడు.
తెలంగాణలో రూ.19 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయంపట్ల మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్సెల్ (BRS Kisan Cell) అధ్యక్షుడు మాణిక్ కదం (Manik Kadam) హర్షం వ్యక్తంచేశారు.
మహారాష్ట్రలో విద్యుత్తు చార్జీల పెంపుపై ప్రజలు, రైతులు భగ్గుమంటున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టిన పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనల బాట పట్టారు. భీవండ�
CM KCR | మేం ఇటు ఇండియా వైపు లేము.. అటు ఎన్డీయే వైపు లేము’ అని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. తాము ఎవరివైపూ లేమని, ఉండబోమని ఆయన తేల్చిచెప్పారు.
CM KCR | ప్రముఖ మరాఠా కవి అన్నాభావు సాఠే కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు.
CM KCR | మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమా�
CM KCR | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మహారాష్ట్రలో (Maharashtra) పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు.