బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో దళిత నేత అన్నా భావ్ �
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ర్టానికి చెందిన మాజీ ఎంపీ సంగ్రామ్సింగ్ జైసింగ్రావు గైక్వాడ్ తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చ�
Bus Accident: అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి స్వంత జిల్లాకు వస్తున్న ఓ బస్సు మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 21 మంది తీవ్రంగా
BRS | మహారాష్ట్రలో పార్టీ నిర్మాణంతోపాటు ప్రజల మనోగతాన్ని తెలుసుకోవటం, నియోజకవర్గాలవారీగా సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణను రూపొందించటం వంటి కీలక అంశాలపై పార్టీకి దిశానిర్దేశం చేసేందుక�
TSRTC | హైదరాబాద్ : దత్తాత్రేయస్వామి భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్ర
ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి (SRSP) భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది.
మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత (అజిత్ పవార్ వర్గం) ప్రఫుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం సీఎం పదవి ఖాళీ లేదని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో దీర్
మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల లేమి ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని బలితీసుకుంది. వైద్య చికిత్స కోసం దవాఖానకు వచ్చేందుకు బురదతో నిండిన రోడ్డులో నడుచుకుంటూ వచ్చిన మహిళ గమ్యం చేరకుండానే ప్ర
దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు, మణిపూర్ వీడియో అంశంపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ మంగళవారం ముంబైలో నిరసన కార్యక్రమాలను చేపట్టింది.
మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రైతుల పరిస్థితి మారడం లేదు. రాష్ట్ర రైతాంగం దయనీయ దుస్థితిలో మగ్గిపోతున్నారు. ప్రభుత్వం నుంచి అండ లేక, అప్పుల భారం తట్టుకోలేక, పంట దెబ్బతినడం వంటి కారణలతో వేలాదిగా �
మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. మూడు రోజుల నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది.
Pune | మహారాష్ట్ర (Maharashtra) పూణె (Pune)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
Kaleshwaram | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా అద్భుతమని మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా శ్రీరాంపూర్ మాజీ ఎమ్మెల్యే, అశోక్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ యజమ