బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల సంక్షోభం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్లో ఉల్లి సరఫరా తగ్గి ధరలు కొండెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Hyderabad Lands | స్థిరాస్తి మదుపరులకు హైదరాబాద్.. ఇప్పుడు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. భద్రత, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యాపార-పారిశ్రామిక కార్యకలాపాలు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం ఇలా ఏ రకంగా చూస
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ఇంకెంత కాలం సాగదీస్తారని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల కారు మహారాష్ట్రలో ప్రమాదానికి గురైంది. ఇందులో ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన నలుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామానికి చెందిన గొల్లి వైభవ్ యాదవ్(23), అదే గ్రామానికి చెందిన కారు యజమాని, డ్రైవర్ షేక్ సల్మాన్(26)లతో కలిసి ఆరుగురు బ్యాంకు ఉద్యోగులు మహారాష్ట్ర పర్యాట�
మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు దిగంబర్ విశే సార్ గొప్ప దార్శనికుడని, హెచ్ఎంగా, ఎమ్మెల్యేగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆయన చేసిన సేవ ఎన్నటికీ మరవలేనిదని బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి వంశీధర్రావు పేర�
Vastu Mistakes | వాస్తు దోషాలు (Vastu Mistakes) తొలగింపు సాకుతో ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఐదేళ్లుగా జరుగుతున్న ఈ దారుణంపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ భర్త స్న
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) రాష్ట్రానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల�
child deaths | మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణించారు. (child deaths ) వైద్యాధికారులతోపాటు స్థానిక నేతలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
Minister KTR | టీ హబ్లో మహారాష్ట్ర క్రెడాయి ప్రతినిధుల బృందంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రగతిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత పదేండ్ల
మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గత 17 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న మరాఠా రిజర్వేషన్ కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే గురువారం తన ఆందోళన విరమించారు.
రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణపై మహారాష్ట్ర బృందం అధ్యయనం చేస్తున్నది. మహారాష్ట్రకు చెందిన అధికారులు గురువారం సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు రాష్ట్రంలోని భూముల వి�