పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తాము హాజరవడం లేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. గణేశ్ ఉత్సవాల (Ganesh Utsav) సమయంలోనే పార్లమెంటు సమావేశాలు (Parliament Special Session) నిర్వహిస్తున్నారని అందుకే తాము వెళ్లబోమన్�
Maharashtra | మహారాష్ట్రలోని థానే జిల్లాలో విషాదం నెలకొంది. భీవండి పట్టణంలో ఆదివారం రాత్రి ఓ రెండు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో నలుగు
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా బీజేపీ సర్�
Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీది ప్రజల టీం.. రైతులు, మహిళలు, యువకులు, పీడితుల టీం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులకు అందుతున్న సకల సౌకర్యాలను చూసి అటువంట�
Minister Harish Rao | మహారాష్ట్రలోని సోలాపూర్లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్లో స్థిరపడిన పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరగనున్న రథ�
Ajit Pawar | రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తమ వర్గం బీజేపీ (BJP), సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివస
మహారాష్ట్రలో అటు పంటలు సరిగా పండక, ఇటు ప్రభుత్వ మద్దతు లేక రైతన్నలు నిలువునా ప్రాణాలు తీసుకొంటున్నారు. ప్రాంతంతో, జిల్లాతో సంబంధం లేకుండా ప్రతి జిల్లాలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు.
Zika Virus | దేశంలో జికా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తున్నది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి జికా వైరస్ పాజిటివ్గా తేలింది. దాంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముంబయి చెంబూర్ సమీపంలోని ఎం-వెస్ట్ వ�
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
Maharashtra BRS | మహారాష్ట్రలో మహిళాలోకం బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నది. నిత్యం వేలమంది బీఆర్ఎస్లో చేరుతూ దేశంలో మార్పుకోసం ముందడుగు వేస్తున్నారు. మహారాష్ట్రలో మహిళా చైతన్యానికి ప్రతీకగా ఉన్న ‘ఛత్ర
మల్లన్నసాగర్ మహాద్భుతంగా ఉన్నదని మహారాష్ట్రకు చెందిన సర్పంచ్లు, రైతుల కితాబునిచ్చారు. మంగళవారం గజ్వేల్, తొగుటలో మహారాష్ట్రకు చెందిన వందమంది రైతులు, సర్పంచ్ల బృందం పర్యటించింది.
దేశ గొప్పదనాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబించడమే కొలీజియం లక్ష్యమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. మంగళవారం సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రిటైర్డ్ జడ్జీల వీడ్కోలు సమావేశంలో ఆయన �
మహారాష్ట్ర బీజేపీ మంత్రి విజయ్కుమార్ గవిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ కళ్లు ఐశ్వర్యరాయ్ కళ్లులా అందంగా ఉండాలంటే రోజూ చేపలు తినాలని ప్రజలకు సూచించారు. ‘రోజూ చేపలు తినే వారి చర్మం మృదువుగా ఉంటుం�
Aishwarya Rai | ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లు కావాలంటే రోజూ చేపలు తినాలని ఓ మంత్రి సూచించారు. మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. పలువురు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ధూలే జిల్లాలోని అ�