పెన్గంగలో (Penganga) వరద ఉధృతి కొనసాగుతున్నది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనాథ్ మండలం డొలారా వద్ద 50 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్నది. దీంతో బ్రిడ్జిపై నుంచి తెలంగాణ-మహారాష్ట్ర మధ్య వాహనాల ర�
రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.
Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీలపై నేతల తిరుగుబాటుతో సంచలనంగా మారిన మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలే చోటు చేసుకోబోతున్నాయి. ఇందుకు ఉదాహారణ ఎన్సీపీ ఎమ్మె�
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వాన (Heavy rain) దంచికొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో (Floods) పెన్�
ఎడతెరపి లేని వర్షాల కారణంగా మహారాష్ట్రలోని రాయ్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఖాలాపూర్ తాలూకా ఇర్షాల్వాడీ గ్రామంలోని ఇండ్లపై హఠాత్తుగా కొండచరియలు విరిగి పడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
Maharashtra's Raigad Landslides | కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి (Maharashtra Landslides). ఈ సంఘటనలో 13 మంది మరణించారు. సుమారు 48 కుటుంబాలకు చెందిన వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
Landslide | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Infant slips into drain | భారీ వర్షాలకు ఒక వంతెనపై రైలు రెండు గంటలకుపైగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైలు దిగి వంతెనపై నడుస్తున్న తాత చేతి నుంచి జారిన ఆరు నెలల బాబు కాలువలో పడ్డాడు (Infant slips into drain). ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోల�
BJP Minister Kirit Somaiya | మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆయన అర్ధనగ్నంగా వీడియో కాల్లో మాట్లాడుతుండటం అందులో ఉన్నది. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. సోమయ్యతో ప
మహారాష్ట్రకు చెందిన మాజీ కార్పొరేటర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నవగేరే హోంమంత్రి మహమూద్ అలీని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేర�
ఒకేరోజు ఐదు వరుస చైన్స్నాచింగ్లకు పాల్పడిన చైన్స్నాచింగ్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ. 5 లక్షల విలువజేసే 8 తులాల బంగారు గొలుసులు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నార�
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో తుకారం భావురావ్ సాఠే (అన్నాభావు సాఠే) జయంతి వేడుకల�
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగురవేయడంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టంచగా, తాజాగా బీజేపీ నేత కిరీట్ సోమయ్యకు చెందిన అశ్లీల వీడియో బయటకురావ
రైతు సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్రలోని షిండే-బీజేపీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గందరగోళం మధ్య వాయిదా పడ్డ�
ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం గాంధారి ఖిల్లా జనసంద్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.